Home / Karnataka
దీపావళి పండుగ గదా...మన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు ఆ మంత్రి...ఇంకేముంది అమల్లో పెట్టేశాడు..చివరకి సోషల్ మీడియాలో చిక్కుకొని గిల గిల కొట్టుకున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది. అది కాస్తా వివాదానికి దారితీసింది.
ఆ మహిళ ప్రభుత్వ అందించే సంక్షేమాన్ని తనకు కూడా కావాలని కోరింది. నాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని పదే పదే ప్రాధేయపడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఏకంగా మహిళ చెంపపై చెళ్లుమనిపించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొనింది.
కర్ణాటకలోని దొడ్డలహళ్లిలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు బొమ్మను ముద్రించడంతోవివాదం చెలరేగింది.
తన సొంత సొమ్ము వెచ్చించి 16 చెరువుల నిర్మాణానికి కృషి చేసి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కర్ణాటకకు చెందిన కామెగౌడ సోమవారం కన్నుమూశారు.
రెండు దశాబ్ధాల అనంతరం పార్టీలో ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. పార్టీలోని ప్రతినిధులు నేరుగా తమ ఓటు హక్కుతో అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
కేసు తేలేంతవరకు, రాష్ట్రంలో విద్యా సంస్ధల్లో హిజాబ్ ను విద్యార్దులు తొలగించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ పేర్కొన్నారు.
బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సిల్లీ రీజన్తో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్న తోటి విద్యార్థులు కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ వారిరువురు కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు.
దేశంలోనే అత్యంత అవినీతిమయమైన కర్ణాటక ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కర్ణాటక సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆన్లైన్ యాప్ల్ ద్వారా సేవలందిస్తున్న ప్రముఖ ట్యాక్సీ సంస్థలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఆటో సర్వీసులు నిలిపివేయాలని ఆయా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
నేరుగా చెబితే రాజకీయం అంటారు. దాన్నే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెబితే రాజకీయ చాణుక్యుడు అంటారు. ఇదే తీరును రాహుల్ గాంధీ కర్ణాటకలో తన భారత్ జోడో యాత్రలో కనపరిచాడు. దీని ద్వారా ఓ ప్రాణికి సకాలంలో వైద్య సేవలు అందేలా చేశాడు. ఇదంతా సోషల్ మీడియా పవర్ గా చెప్పాల్సిందే..