Home / Jharkhand
:జార్ఖండ్ మంత్రి అలమ్గిర్ ఆలమ్ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జార్ఖడ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు నిర్వహిస్తోంది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ గృహ సహాయకుడి ఆవరణలో సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల నగదు లభించింది.
జార్ఖండ్లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడి దానిని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. సమీద్ కశ్యప్ అనే నిందితుడు బాధితురాలిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోరం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) యొక్క కార్మికులు, మద్దతుదారులు మరియు సహచరులపై అణిచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ గురువారం బీహార్ మరియు జార్ఖండ్లోని 14 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
జార్ఖండ్ తన మొదటి ఎయిర్ అంబులెన్స్ సేవలను శుక్రవారం ప్రారంభించింది. అంబులెన్స్ సర్వీసులు రాంచీతో పాటు మరో ఆరు నగరాల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం యొక్క ఈ చర్య రాష్ట్రంలో వైద్య రవాణా సౌకర్యాలను పెంచి, అవసరమైతే ఇతర గమ్యస్థానాలకు అనుసంధానిస్తుంది
జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన దాడిలో పోలీసు కానిస్టేబుల్ బూట్లతో తొక్కడం వల్ల నవజాత శిశువు మరణించింది. ఈవిషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కడక్ నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయోంజా వైరస్ ను కనుగొన్నట్టు చెప్పారు . కడక్ నాథ్ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందాయన్నారు.
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సమ్మేద్ శిఖర్జిని పర్యాటక గమ్యస్థానంగా గుర్తించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జైన సంఘం సభ్యులు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శననిర్వహించారు,
బుల్లెట్ బైక్.. ఆ పేరు వింటేనే ఓ రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక యువతలో అయితే దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పు చేసి అయిన బైక్ కొనాలనుకుంటుంటారు కొందరు యూత్.