Home / food
ఆకుకూరలు శరీరానికి అవసరమై అనేక రకాల పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనకు అత్యధికంగా అందరికీ అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో మొదటగా అందరికీ గుర్తొచ్చేది తోటకూర. వంద గ్రాముల తోట కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల దాదాపు 716 క్యాలరీల శక్తి శరీరానికి అందుతుందని
మనం వంటింట్లో పచ్చి కొబ్బరిని ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కొబ్బరి పచ్చడిని, కొబ్బరి చట్నీని, కొబ్బరి అన్నాన్ని తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరితో చేసుకోగలిగే తీపి పదార్థాలలో కొబ్బరి ఉండలు కూడా ఒకటి. ఈ కొబ్బరి ఉండలు ఎంతో రుచిగా ఉంటాయి.
మరమరాలు అందరికీ తెలిసినవే. వీటితో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మరమరాలను మనం ఎక్కువగా స్నాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. వీటిని బియ్యం నుండి తయారు చేస్తారు. బరువు తగ్గాలనుకునే వారు అన్నాన్ని ఎక్కువగా తినరు. కానీ బియ్యంతో తయారు చేసిన మరమరాలను తినవచ్చు.
మనదేశంలో సాగుచేసే పంటల్లో నువ్వులు ఒకటి. ఈ నువ్వులు మన ఆహారంలో తీసుకుంటే అటు రుచికరంగా ఉండటమే కాకుండా ఇటు ఆరోగ్యాన్ని కూడ కాపాడుకోవచ్చు. నువ్వులు సాధారణంగా తెలుపు మరియు నలుపురంగులో వుంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా ఆమ్లాలు వుంటాయి.
మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభించే పుట్టగొడుగులు తినడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు వున్నాయి. పుట్టగొడుగు అనేది ఒకరకమైన శిలీంధ్రం. మనకు అనేక రకాల పుట్టగొడుగులు లభించినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే తినడానికి పనికి వస్తాయి. పుట్టగొడుగులను నేరుగా కూరగా చేసుకుని తినవచ్చు.
ఇప్పుడు పట్టణాల్లో బొంబాయి చట్నీ కనిపించడం లేదు కానీ పల్లెల్లో ఇప్పటికీ ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇది చేయడం చాలా సులువు అందుకే అక్కడ దీనిని రోజూ తయారు చేస్తారు. శనగపిండితో చేసే పచ్చడి కావడంతో దీనినిశెనగపిండి చట్నీ అని కూడా పిలుస్తారు.
మనం సాధారణంగా అన్నంతో తయారు చేసే రకరకాల ఆహార పదార్థాలలో జీరా రైస్ ఒకటి. జీరా రైస్ చాలా రుచిగా ఉంటుంది. కూరను తయారు చేసే సమయం లేనప్పుడు అన్నంతో జీరా రైస్ ను తయారు చేసుకొని తినవచ్చు. అంతే కాకుండా జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి
బెల్లం అంటే చాలామందికి ఇష్టం. బెల్లంతో చేసిన వంటకాలనే కాదు, ఉత్తి బెల్లాన్ని తినేందుకు కూడచాలామంది ఇష్టపడతారు.బెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి.
మనం వివిధ రకాల దుంపలను కూడా కూరగాయల రూపంలో ఆహారంగా తీసుకుంటాం. అలాంటి వాటిల్లో చామ దుంపలు కూడా ఒకటి. ఇవి జిగురుగా, బంకంగా ఉంటాయి అనే కారణం చేత వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ చామ దుంపలను తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
మాన్సూన్ సీజన్ వచ్చేసింది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు మరియు రాబోయే వర్షపు జల్లులను ఆస్వాదించడానికి తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ వాతావరణంలో వేడివేడి పకోడీలు, సమోసాలను తినాలని చాలామంది భావిస్తారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.