Home / Delhi Politics
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపైసోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆప్,బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ శనివారం తన తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో మరో 'జన్ రసోయ్' కమ్యూనిటీ కిచెన్ను ప్రారంభించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ మరో వైపు దేశ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు బాటలు వేస్తున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించిన కేసీఆర్ అందుకు
సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.