Home / CM Chandrababu
Amaravati: అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు బస్సులు బయలుదేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 3400 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరవనున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున కూటమి నేతలు, అభిమానులు తరలివస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో మార్గాలు మార్మోగుతున్నాయి . అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి హాజరయ్యేలా 8 రూట్లు […]
Amaravati: ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 సెక్టార్లుగా విభజించారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు భద్రతా విధుల్లో ఉన్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్టుకు రానున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి అమరావతికి రోడ్డుమార్గంలో వెళ్లనున్నారు. గన్నవరం నుంచి అమరావతి రోడ్డు మార్గంలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజధాని కల […]
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన సమారుగా గంటా పదిహేను నిమషాల పాటు ఉంటుంది.కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. […]
CM Chandrababu review of Preliminary report on Simhachalam incident: విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న దేవస్థానంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. రూ.300 టోకెన్ క్యూలైన్ వద్ద రాత్రి పడిన భారీ వర్షానికి గోడ కూలింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగ ఉన్న కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న […]
Amaravati: ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులతో టెలి కాన్ఫెరెన్సు నిర్వహించనున్నారు. అమరావతి రీ లాంచ్ కార్యక్రమానికి వీరిని సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే వీఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో వి-లాంచ్ పాడ్ 2025 గ్లోబల్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించనున్నారు. మహాత్మా గాంధీ, వి.వి.గిరి, దుర్గాబాయి దేశముఖ్ బ్లాకుల నూతన భవనాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అలాగే వివిధ శాఖల్లో సేవలు, పథకాల […]
అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గత ప్రభుత్వ కారణంగా నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా […]
CM Chandrababu Naidu launch Matsyakara Sevalo program in srikakulam: రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. మత్స్యకారులను ఆదుకునేందుకు ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో మత్స్యకారుల భరోసా పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కాగా, ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట బ్రేక్కు సంబంధించి ఒక్కో […]
AP CM Chandrababu’s plan for global Medcity in Capital Amaravati: రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై చంద్రబాబు వివరాలు తెలిపారు. కుప్పంలో […]
CM Chandrababu Key Comments About Mega DSC: ఏప్రిల్లోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని చినగంజాం మండలంలో కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తిచేస్తామని తెలిపారు. 2027 నాటికి పోలవరాన్ని సైతం పూర్తిచేస్తామని సీఎం తెలిపారు. ముఖ్యంగా సంకల్పం ఉందని, కష్టపడే తత్వం ఉందన్నారు. రేపు ఏం చేయాలో ఇవాళే ఆలోచన చేస్తానని చెప్పారు. […]
Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని, కావాలనే దానిని వైఎస్ జగన్ పక్కన పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా కూడా వివ్వలేదని సీఎం విమర్శించారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించి, నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ […]