Home / CM Chandrababu
AP CM Chandrababu Letter To Central Govt for Mirchi Famers: ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మిర్చి ధరలు విపరీతంగా పడిపోవటంతో కుదలైన మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్లో ధరల పతనంపై ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. […]
Maha Shivaratri Brahmotsavam Begins in Srisailam: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహా క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రంలో ఓకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలసి ఉన్నాయి. ఈ ఆలయంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈనెల 23వ […]
AP Government release Mega DSC notification in March 2025: డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మంగళవారం ఏపీ సీఎం దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై కూటమి సర్కారు కసరత్తు చేస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. అయితే […]
CM Chandrababu Meeting with Ministers: సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో మంగళవారం సీఎం అధ్యక్షతన జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని చంద్రబాబు వివరించారు. గత 8 నెలలుగా ప్రతీ గంటా లెక్కిస్తున్నామని, పాలన ట్రాక్లో పడిందని చంద్రబాబు అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం […]
AP CM Chandrababu First Reaction On Delhi Election Results: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలో వైసీపీ సంక్షేమం పేరుతో రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే నాడు వైసీపీని, నేడు ఆమ్ఆద్మీ పార్టీలను ప్రజలు దారుణంగా తిరస్కరించారని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద ఆయన మీడియాతో మాట్లాడారు. సంపద లేకుండా.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని చంద్రబాబు అన్నారు. […]
CM Chandrababu Holds State Investment Promotion Board Meeting: ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ కూటమి సర్కారు వినియోగించుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై సభ్యులతో సీఎం చర్చించారు. అనంతరం.. రూ. 44,776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు సంబందించి […]
CM Chandrababu on AP Debts and Niti Aayog Reports: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని సచివాలయంలో నీతిఆయోగ్ నివేదిక మీద సీఎం మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల ఆర్థిక విధ్వంసానికి ఈ నివేదికే నిదర్శనమని చెప్పారు. […]
AP CM Chandrababu Naidu Meets Nirmala Sitharaman: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటన అనంతరం నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్లోని ఫైనాన్సియల్ ఆఫీస్లో జరిగిన ఈ భేటీ 45 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. ప్రధానంగా అమరావతి హడ్కో […]
AP CM Chandrababu Meeting With Bill Gates In Davos: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు మూడో రోజు పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మైక్రోస్టాప్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై ఆయనతో చర్చించనున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు యునీలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం […]
CM Chandrababu’s speech in Davos: భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా చూసిన భారతీయ వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని, భారత్లో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధిలో భారత్ […]