Home / CM Chandrababu
CM Chandrababu to participate In National Handloom Day: అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అలాగే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని చెప్పారు. చేనేత వస్త్రాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ మ్యూజియం ఉంటుందని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో […]
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. అలాగే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల పేర్ల మార్పు, పలు నియోజకవర్గాలను పక్క జిల్లాల్లోకి విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నెలరోజుల్లో అందుకు తగిన ప్రతిపాదనలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో జరిగిన గందరగోళ […]
Chandrababu Says New bar Policy From September 1: ఏపీ ప్రభుత్వం గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గీత కార్మికుల కోసం సర్కార్ కొత్త బార్ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త బార్ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం బార్ షాపులను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 బార్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఇందులో […]
AP: ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి ప్రజలకు చేరువ చేస్తున్నట్టు తెలిపారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని మహిళలకు అందరికి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం […]
Free electricity scheme: చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగష్టు 7 వ తేదీ నుంచి మగ్గాలకు 2 వందల యూనిట్లు, మర మగ్గాలకు 5 వందల యూనిట్లను ఉచితం అందించనుంది. ఈ పథకం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగష్టు 7 నుంచి వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ పథకంతో ప్రభుత్వంపై ఏటా రూ.125 కోట్ల భారం […]
Plastic Ban: రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో ఈనెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దశల వారీగా అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి తెస్తామన్నారు. ప్లాస్టిక్ వల్లే మనుషుల్లో క్యాన్సర్ […]
Annadata Sukhibhava Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనుంది. ఆగష్టు 2న రైతుల బ్యాంక్ ఖాతాల్లో తొలి విడత రూ. 7,000 జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఈ పథకం అమలుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అర్హులైన రైతులందరికీ ఈ […]
Nellore Tour: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులందరి […]
CM Chandrababu Returns from Singapore: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడుల ఆకర్షణ, ‘బ్రాండ్ ఏపీ’ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. ఈ మేరకు విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో సమావేశమయ్యారు. జూలై 26న ప్రారంభమైన ఈ […]
CM Chandrababu Singapore Tour: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన నేటితో ముగియనుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సింగపూర్లోని పలువురు ప్రముఖులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించారు. ప్రధానంగా ఆర్థికాభివృద్ధి, అమరావతి నిర్మాణానికి సింగపూర్ సహకారం వంటి అంశాలపై చర్చించారు. ఈ మేరకు ఇవాళ ఆయన క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సంజీవ్ దాస్గుప్తాతో భేటీ అవుతారు. అలాగే, మండాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈవో మైక్ బార్క్లేతో ఎకో-టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల […]