Home / CM Chandrababu
AP: ‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ కొందరు అధికారంలోకి వచ్చారు. వచ్చాక నరుకుడే నరుకుడు మొదలు పెట్టారు. హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా.. సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ముందుగా కృష్ణా జలాలకు హారతి ఇచ్చి హంద్రీనీవాకు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ […]
Telugu States Water Disputes Committee: ఢిల్లీ వేధికగా జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రులు సమావేశం నిర్వహించారు. అయితే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై జలశక్తి శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. […]
CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి.. ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం […]
CM Chandrababu 2 Days Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ […]
TDP leaders attacked on us said by Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్న ఉప్పల హారికపై దాడి చేశారని.. దాడి చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు. గంజాయి, మద్యం సేవించి టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సంవత్సరం నుంచి తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని […]
CM Chandrababu Tribute to Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి నివాళులు అర్పించారు. కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరం అన్నారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి నటన అంటే ఏమిటో చూపించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన […]
Andhra Pradesh CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఓ మూడేళ్ల చిన్నారి కోరికను తీర్చారు. దీంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా పేరెంట్- టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి లోకేశ్ తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా కొత్తచెరువులో మూడేళ్ల చిన్నారి సీఎం చంద్రబాబును ఓ కోరిక కోరగా.. ఆ […]
Mega Parent Teacher Meeting In AP: ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను బలోపేత చేసే దిశగా ప్రభుత్వం మరో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏపీవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.o నిర్వహించనుంది. అయితే ఒకే రోజు దాదాపు 2.28 కోట్లమందిని భాగస్వాములు చేసేందుకు సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్దమయింది. నేడు పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సీఎం చంద్రబాబు, విద్యా […]
CM Chandrababu Visits Srisailam: సీఎం చంద్రబాబు నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. జలాశయం వద్ద కృష్ణానదికి జల హారతి ఇవ్వనున్నారు. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు హెలికాఫ్టర్లో సున్నిపెంటకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 11 గంటలకు రోడ్డు మార్గాన శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీశైలం ఆలయం నుంచి నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల […]
Thalliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. పేదరికం కారణంగా విద్యకు దూరం కాకుడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఈ పథకం ఒకటి. దీన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపకుండా ముందుకు కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. […]