Home / banks
దేశంలో 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు మార్చి 31, 2022 నాటికి భారతీయ బ్యాంకులకు మొత్తం రూ. 92,570 కోట్లు బకాయిపడ్డారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లోక్సభకు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో బుధవారం బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లను 6.25 శాతానికి పెంచింది.
2023 ఆర్దికసంవత్సరం మూడవ త్రైమాసికంలో భారతదేశం 38.3 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.06 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసింది.
డిసెంబర్ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్లో బ్యాంక్లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
నెలపుట్టి మూడు రోజులు అవుతున్నా జీతం కోసం 50 నుండి 60శాతం మంది ఏపి ఉద్యోగులు, ఫింక్ఛన్ దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. పండుగ పూట కూడ జేబులు వెతుక్కొనే పరిస్ధితులు చాలా మందికి ఏర్పడింది.
సెప్టెంబర్ నెల ఆఖరుకు వచ్చింది. అక్టోబర్ నెల ప్రారంభకావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ నెలలో దీపావళి, నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏఏ రోజులు వర్కింగ్, ఏఏ హాలిడేనో చూసేద్దామా..
డీసీబీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు చెప్పింది. డీసీబీ బ్యాంక్ కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రేట్లను పెంచింది. డీసీబీ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త బ్యాంక్ ఖాతాలను తెరిచే అవకాశం ఎక్కువ ఉంది. సేవింగ్స్ ఖాతాలపై అధిక రాబడి వస్తుంది.
2023 మొదటి త్రైమాసికంలో12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ. 15,306 కోట్ల సంచిత లాభాన్ని ఆర్జించాయి,మునుపటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు రూ.14,013 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి.దీనితో 9. 2 శాతం వృద్ది నమోదయింది.