Home / క్రీడలు
IPL 2025 : ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం కాకముందే నిలిపోయింది. జమ్మూకశ్మీర్, పఠాన్కోఠ్లో పాక్ డ్రోన్, వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. తర్వాత మ్యాచ్ను కొనసాగించలేమన్న బీసీసీఐ రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వర్షంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. అనంతరం అంపైర్లు పిచ్ పరిశీలించిన తర్వాత టాస్ నిర్వహించారు. కాగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కీలకమైన ఈ […]
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకంగా మారింది. దీంతో రాత్రి 7 గంటలకు వేయాల్సిన టాస్.. ఇంకా నిర్వహించలేదు. అదృష్టవశాత్తు భారీ వర్షం లేకపోయినప్పటికీ టాస్ మాత్రం ఇంకా వేయలేదు. వర్షం కారణంగా పిచ్, గ్రౌండ్ పరిస్థితిని అంపైర్లు, ప్లేయర్లు పరిశీలిస్తున్నారు. మ్యాచ్ జరిగేందుకు అవకాశం ఉంటే మాత్రం కొంత ఆట కొంత ఆలస్యంగా […]
PBKS Vs MI: పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే దాడి అనంతరం భారత్ మరింత అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు, పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో […]
Delhi Capitals, Punjab Kings IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ కాపిటల్స్ తలపడనుంది. ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ 11 మ్యాచ్ల్లో ఏడింట గెలిచి మూడింట ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంతో రద్దయింది. ఢిల్లీ కాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్ల్లో ఆరింటిలో గెలిచి 4 మ్యాచ్లలో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ […]
Chennai Super Kings, Kolkata Knight Riders IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా ఓటమి చెందింది. ఈ మ్యాచ్లో కోల్కతాపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో కోల్కతా ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే అద్బుతమూ […]
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు రాణించారు. రహానే (48), రస్సెల్ (38), మనీష్ పాండే (36) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు […]
Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే వన్డే క్రికెట్ మాత్రం తాను కొనసాగుతానని వెల్లడించారు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన రోహిత్ శర్మ.. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై కోల్ కతా రాణించారు. అలాగే ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఆ జట్టు మిగతా రెండు మ్యాచ్ ల్లోనూ తప్పకుండా గెలవాలి. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో […]
Cricket: శ్రీలంక వేదికగా భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో ఇండియన్ విమెన్ టీమ్ అదరగొడుతోంది. ప్రేమదాస స్టేడియం వేదికగా నేడు సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు సఫారీ జట్టుపై 23 పరుగుల తేడాతో గెలిచింది. ట్రై సిరీస్ లో మూడో విజయాన్ని నమోదు చేసుకుని ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ […]