Published On:

PM Modi Rajasthan Tour: ‘అమృత్ భారత్’.. 103 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ!

PM Modi Rajasthan Tour: ‘అమృత్ భారత్’.. 103 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ!

PM Modi to Inaugurated 103 Amrit Stations: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.26వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 103 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్‌లోని బేగంపేటతో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభించనున్నారు.