Home / జాతీయం
మహారాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్ నేత, సీఎల్పీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ తన పదవికి రాజీనామా చేశారు.
బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా అర్జెంటీనాకు చెందిన YPF అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ పేరు ఉన్న అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు జెర్సీని భారత ప్రదాని నరేంద్రమోదీకి
Indain Railways: భారత రైల్వేలో మరో సరికొత్త సుదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక రైల్వే ప్రయాణికులు వాట్సాప్ (Whatsapp)నంబర్ ద్వారా తమకు ఇష్టమైన , రుచికరమైన భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్).. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏఐ ఆధారిత చాట్బోట్ తో (Indain Railways) ఐఆర్సీటీసీ www.ecatering.irctc.co.in, ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు […]
రాజస్థాన్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ స్థానికులు ప్రభుత్వ ఉద్యోగాల్లోప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని హైలైట్ చేయడానికి సోమవారం ఒక రోజంతా సిటీ పార్క్లో 70 కిలోమీటర్లకు పైగా పరిగెత్తారు.
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
LUH HELICOPTER: రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. కర్ణాటకలోని తుంకూరు కేంద్రంగా.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రారంభించారు.
Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ ప్రభాస్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చేవారం.. మాల్దీవుల్లో ప్రభాస్- కృతి సనన్ నిశ్చితార్థం జరగనున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి వార్త తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్టాపికే. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్తో పాటు సెలబ్రెటీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి విషంయపై ఇప్పటివరకు స్పందించలేదు.
Border Gavaskar Trophy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ.. ఈ పేరు క్రికెట్లో చాల ప్రత్యేకమైనది. ఈ సిరీస్ రెండు జట్లకు అత్యంత కీలకమైనది. ఈ సిరీస్ వచ్చిందంటే చాలు.. క్రికెట్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొంటుంది. మరి ఈ సిరీస్ కు ఈ పేరేలా వచ్చింది. ఆస్ట్రేలియా- భారత్ మధ్యే ఈ సిరీస్ ఎందుకు జరుగుతుంది.
విడాకుల తర్వాత కూడా గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం (డివి యాక్ట్) నిబంధనల ప్రకారం ఒక మహిళ భరణం పొందేందుకు అర్హులని బాంబే హైకోర్టు పేర్కొంది.
బీహార్ లో గుర్తుతెలియని దొంగలు రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను దొంగిలించారు.