Home / ప్రాంతీయం
ఏపీలో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. రాబోయే ఎన్నికలే ధ్యేయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల యాత్రలు, సభలు, సమావేశాల వేదికగా విమర్శలు.. మాటల యుద్ధాలకు తెరలేపుతూ ఎవరి పంథాలో వారు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానుల్లో శ్యామ్ ఒకడు. తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్.. విశ్వక్ సేన్ హీరోగా చేసిన "దాస్ కా ధమ్కీ" ప్రీ రిలీజ్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు స్టేజ్పై సెక్యూరిటీని దాటి మరీ ఎన్టీఆర్ తో ఫోటో దిగాడు. ఆ ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే రెండు రోజుల క్రితం శ్యామ్
Pawan Kalyan In Bhimavaram: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలోని తూర్పు కాపులతో, జసనేస నేతలతలో సేనాని కీలక సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా కరీంనగర్ లో వీలుగు లోకి వచ్చిన గహతన కూడా ఈ కోవలోకే వస్తుంది. స్థానికంగా ఇంటర్ చదువుతున్న
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఉపవాస దీక్షలో ఉన్న కారణంగా.. నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురంలో సభ నిర్వహించారు. సభావేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. పులివెందుల విద్యా సంస్కృతిని గోదావరి జిల్లాలకు రానివ్వవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. జులై 2న కాంగ్రెస్లో చేరనున్నట్లుగా వారు తెలిపారు.
Ponguleti – Jupalli: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో జులై మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Ambati Anjaneyulu: అలుపెరుగుని వీరులు, నిరంతరం ప్రజాసేవ పరామర్థంగా వృత్తిని చేపట్టే వారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) ఆదివారం రాత్రి విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి..? కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.