Home / ప్రాంతీయం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మరో కీలక ఘట్టం నిర్వహించారు. బోనాలలో భాగంగా చేపట్టే.. "రంగం" కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగింది. ముందుగానే జోగిని స్వర్ణలత చెప్పే భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో
జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడని జనసేన అధినేత పవన్ఖ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి ఏలూరులో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా దాడిచేస్తున్నారు.
ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిచిపోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై తాను మాట్లాడతానని అన్నారు. ఆదివారం ఏలూరు లో ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధిని పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రసారాలు నిలిచిపోవడంపై ఆరా తీసారు.
Pawan Kalyan: రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. నేటి నుంచి రెండో విడత వారాహి విజయ యాత్రకు సిద్ధం అవుతున్నారు
Fire Accident In Secunderabad: సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్లోని ఓ రెడీమేడ్ బట్టల షాప్లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
Lashkar Bonalu 2023: ప్రతి ఏడాది ఆషాడమాసంలో బోనాలు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆషాడమాసం జూన్ 24న మొదలై జులై 16 వరకు ఉండనుంది. ఈ మాసంలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
Varahi Yatra Second Schedule: జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. మొదటి విడత వారాహి యాత్రలో భాగంగా అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి విజయ యాత్రను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం
YSR Jayanthi: వైఎస్సార్ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల మందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అలానే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..