Home / తాజా వార్తలు
మార్నింగ్ కన్సల్ట్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా ఇతర నాయకులను విడిచిపెట్టినప్పుడు ప్రధాని మోదీ 76 శాతం ఆమోదం పొందారు.
Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది.
నేడు సొంత గడ్డపై సన్ రైజర్స్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే పోరులో తలపడనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా సేపశాల అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు నాలుగేళ్ళు తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరగనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వనుంది.
పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్ పంపిణీ పేరుతో ఉత్తరప్రదేశ్లోని దాదాపు పది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి. పోలీసులు అందించిన సమాచారం మేరకు 18 మందిపై కేసు నమోదు చేశారు
: అమెరికాలోని సౌత్ మరియు మిడ్వెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడో ప్రభావంతో 21 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఇల్లినాయిస్లో థియేటర్ పైకప్పు కూలిపోయింది. 28 మంది గాయపడ్డారు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్లో ఐపీఎల్ సందడి కనిపించబోతోంది. అందులోనూ హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆడబోతుండడంతో మ్యాచ్ పై ఆసక్తి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023 సీజన్లో జరిగిన తొలి మూడు మ్యాచుల్లో సొంత మైదానాల్లో
టాలీవుడ్ లో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ ఇకలేరు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ.. ఈమధ్యే కోలుకుని ఇంటికి వచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన స్వగృహంలోనే ఈరోజు (ఏప్రిల్ 2 ) కన్ను మూశారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు,
లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పాయి ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మూడో మ్యాచ్లో లక్నో టీమ్ బోణీ కొట్టింది. 194 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమై 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారీ టార్గెట్ ని ఛేజ్ చేసేందుకు బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ..
‘కడసి బెంచ్ కార్తీ’ అనే కోలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ టాలీవుడ్ లో చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాకపోయినా రుహాని మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీ తో ప్రేక్ష్హకులకు మరింత చేరువైంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఒకటి, రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..