Home / తాజా వార్తలు
Notification Released for MLC Elections in Telangana: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సితో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి […]
Telangana Assembly Sessions today Implementation Of BC Caste Census and SC Classification: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు శాసనసభ, మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. మంగళవారం 11 గంటలకు మొదలయ్యే శాసనసభ, శాసనమండలి సమావేశం గురించి ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు అందాయి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల […]
Horoscope Today in Telugu February 04: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. వృషభం – నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస […]
Rag Mayur: బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవల ఒకేరోజు హీరోగా విలన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ అనే వెబ్ సిరీస్లో రాగ్ మయూర్ హీరో పాత్రలో మెరిశాడు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించారు. నిజానికి ఇది రీమేక్ వెబ్ సిరీసే కానీ ఎక్కడా తెలుగు ఫ్లేవర్ మిస్ […]
Samsung Galaxy Mobile Price Drop: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ చేయాలని వారికి ఇదే బెస్ట్ ఛాన్స్. ఇప్పుడు సైట్లో Samsung Galaxy S24 Plusని రూ. 62 వేల కంటే తక్కువ ధరకు ఆర్డర్ చేయచ్చు. అయితే కంపెనీ దీనిని రూ. 99,999 ధరకు విడుదల చేసింది. అంటే ఈ ఫోన్ పై రూ.38 వేల వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. తక్కువ ధరలో ఫ్లాగ్షిప్-రేంజ్ ఫీచర్లను ఆస్వాదించాలనుకునే […]
Maruti Ciaz: మారుతి సియాజ్ కంపెనీ ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్. ఇటీవలే కంపెనీ జనవరి 2025కి సంబంధించిన విక్రయాల నివేదికను విడుదల చేసింది. మారుతి సుజుకి మొత్తం 212,251 యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఇందులో మారుతి సియాజ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. గత నెలలో మారుతి సియాజ్ సెడాన్ సంవత్సరానికి 53శాతం వృద్ధిని సాధించింది. ఈ అమ్మకాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత నెలలో కంపెనీ సియాజ్ సెడాన్ మొత్తం 768 యూనిట్లను విక్రయించింది, ఇది […]
OLA First Electric Bike: ఓలా ఇటీవలే, Ola Electric తన కొత్త శ్రేణి S1 స్కూటర్లను విడుదల చేసింది. వీటికి భారీ డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ను ఆవిష్కరించబోతోంది. కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ “రోడ్స్టర్ ఎక్స్”ని ఈ నెల 5న విడుదల చేయనుంది. ఇటీవల ఈ బైక్ టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. ఇది మాత్రమే కాదు, ఈ బైక్కు సంబంధించిన కొంత సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. […]
Deepseek: చైనీస్ AI స్టార్టప్ Deepseek ప్రపంచ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. డీప్సీక్ ప్రతికూల ప్రభావం అమెరికన్ మార్కెట్పై కూడా కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు టాప్ పొజిషన్లో ఉన్న ఏఐ కంపెనీలకు డీప్సీక్ కారణంగా పెద్ద దెబ్బ తగిలింది. ఈ చైనీస్ AI టూల్ చౌకగా మాత్రమే కాకుండా, తక్కువ పవర్ ప్రాసెసర్లు, చిప్సెట్లతో సులభంగా పనిచేస్తుంది. దీనివల్ల AI చిప్ తయారీ సంస్థ Nvidia షేర్లు కూడా భారీగా పడిపోయాయి. ఇప్పుడు అతిపెద్ద AI […]
Allu Aravind Satirical Comment on Game Changer:’తండేల్’ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన కామెంట్స్పై మెగా ఫ్యాన్స్ మండిపతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ రిజల్ట్పై బాధలో ఉన్న అభిమానులను అల్లు అరవింద్ కామెంట్స్ మరింత బాధిస్తున్నాయంటున్నారు. ఇంతకి ఏమైందంటే.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిన్న తండేల్ ప్రీ […]
BJP Announces District Presidents for 27 Districts in Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు 27 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించింది. జిల్లా రిటర్నింగ్ అధికారి ద్వారా కొత్త అధ్యక్షుడికి సమాచారం అందించారు. అయితే ఉదయం వాట్సప్ ద్వారా నూతన అధ్యక్షులకు జిల్లా రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను పంపించారు. కాగా, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బీజేపీ పాటించింది. మధ్యాహ్నం 3 గంటల […]