Home / తాజా వార్తలు
Kohinoor : బ్రిటన్ మహారాణి ధరించిన కోహినూర్ వజ్రం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేస్తారా? అన్న ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖల మంత్రి లీసా నాండీ బదులు ఇచ్చారు. ఇండియా, బ్రిటన్ రెండు దేశాల మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అనుకున్నట్లు జరిగితే మంచి నిర్ణయం రావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఇండియా సాంస్కృతిక శాఖ […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఇవాళ జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 95 పరుగులతో రాజస్థాన్ కెప్టెన్ పూరన్ చేసిన పోరాటం వృథా అయిపోయింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.. అందుకే గెలుపుకోసం ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో […]
Cricket: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా విమెన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక 49.1 […]
Elections: ఆస్ట్రేలియాలో ఇవాళ జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో దేశ ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్ రెండోసారి అధికారం చెపట్టబోతున్నారు. 2004 తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి ప్రధానిగా ఆంథోనీ రికార్డ్ సృష్టించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా ఆ దేశ పార్లమెంట్ లోని 150 స్థానాలకు ఇవాళ ఎలక్షన్స్ జరిగాయి. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరగగా.. అధికార […]
Actress Himaja Starts Green Trends Saloon in Manikonda: నటి, బిగ్బాస్ ఫేం హిమజ మణికొండ సందడి చేశారు. అక్కడ ప్రముఖ బ్యూటీ చెయిన్ సెలూన్.. గ్రీన్ ట్రెండ్ కొత్త బ్రాంచ్ను మణికొండలో ప్రారంభించింది. ఈ ప్రారంభొత్సవ కార్యక్రమానికి హిమజ ముఖ్య అతిథికి హాజరై సెలూన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్ ఫ్రాంచైజీ ఓనర్ యమున, విజయ్తో పాటు ఏపీ తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్మెంట్ హరికృష్ణ పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ […]
America: దేశంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకుగాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మేరకు భారత్ సహా పలు దేశాల విద్యార్థులను అమెరికా నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సరికొత్త ప్రణాళికతో విదేశీ విద్యార్థులకు మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికా పౌరులకు విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని […]
Group-1: గ్రూప్- 1 పరీక్ష వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ధర్మాసనం కమిషన్ ను పలు అంశాలపై ప్రశ్నించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మృతభాషకు ప్రాధ్యాన్యత ఇస్తుంటే.. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే వారికే ఎందుకు ఇస్తున్నారని కోర్టు అడిగింది. తెలుగు పరీక్ష రాసిన వారికి మార్కులు తక్కువగా వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. దీనిపై కమిషన్ తగిన కారణాలను చెప్పాలని […]
Finance department: జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోనే అంచనాలకు మించి పన్నులు వసూళ్లు జరిగాయి. గత ఏప్రిల్ నెలలో రూ. 2.37 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో పన్నుల రూపంలో వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా గతేడాది ఏప్రిల్ నెలలో రూ. 2.10 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఇది గతేడాది ఏప్రిల్ నెలకు 12.6 శాతం మేర పెరిగినట్టు సమాచారం. అలాగే జీఎస్టీ పన్నుల వసూళ్లను […]
May Day: ఈ నెల 7 సమ్మె దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సమ్మెపై కార్మికులంతా మరోసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంతాలతో సమ్మె చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు మాటలు నమ్మి సమ్మెకు వెళ్తే సంస్థకు భారీగా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కార్మికులకు […]