Home / తాజా వార్తలు
దేశవ్యాప్తంగా గురువారం జరిగిన రామనవమి ఊరేగింపుల్లో పలు చోట్ల హింస, కాల్పులు మరియు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గురువారం చెలరేగిన ఘర్షణలు శుక్రవారం వరకు కొనసాగాయి, అవాంఛనీయ పరిస్థితులను నివారించడానికి పోలీసులు అరెస్టులు చేసి నిషేధాజ్ఞలు విధించారు.
రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం దావా వేశారు.
భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైలు ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 1న తేదీని నిర్ణయించినట్లు తెలుసుకున్నప్పుడు, కాంగ్రెస్లోని 'స్నేహితులు' దానిని ప్రధాని మోదీ ఏప్రిల్ ఫూల్ అని పిలుస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు.
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.
భారత దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసులో నిందితుడు భరద్వాజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాలకి చెందిన 8 మెట్రోపాలిటన్ సిటీలకి చెందిన డేటా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని భరద్వాజ్ ముఠా విక్రయించినట్లు గుర్తించారు.
కోల్కతాకు చెందిన ఒక వ్యక్తిలో మొక్కల వల్ల సంభవించే ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క మొదటి కేసు కనుగొనబడింది. 61 ఏళ్ల, ప్లాంట్ మైకాలజిస్ట్ గొంతు బొంగురుపోవడం, మింగడానికి ఇబ్బంది, గొంతు నొప్పి మరియు మూడు నెలలుగా అలసటతో ఫిర్యాదు చేశారు.
ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని అధికారిక కమ్యూనికేషన్లలో విదేశీ పదాలను, ముఖ్యంగా ఆంగ్లాన్ని ఉపయోగించకుండా దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను నిషేధించే చట్టాన్ని ప్రతిపాదించారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ చట్టసభ సభ్యులు రూపొందించిన బిల్లు, ఇటాలియన్ భాషను ప్రోత్సహించడం లక్ష్యంగాపెట్టుకుంది
టాలీవుడ్ లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రంలో కూడా ఈమె అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా ఆడకపోవడంతో నేహా శర్మ కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల్లో "ఆరెంజ్" మూవీ ఒకటి. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు.
యుద్దంలో పూర్తిగా దెబ్బతిన్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ముందుకొచ్చింది. వచ్చే నాలుగేళ్లకు 15.6 బిలియన్ డాలర్ల రుణం సాయం అందించడానికి అంగీకరించింది