Home / అంతర్జాతీయం
Israel Military Strike on Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ పై దాడులకు దిగింది. న్యూక్లియర్ సెంటర్స్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇవాళ ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొట్టందుకు ఇరాన్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపింది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ […]
Muhammad Yunus : బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ యూకేలో పర్యటిస్తున్నారు. పర్యటనలోఆయనకు చేదు అనుభవం ఎదురైంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశం కావాలని ప్రయత్నించిన యూనస్కు నిరాశే ఎదురైంది. ఈ నెల 13 వరకు మహమ్మద్ యూనస్ యూకేలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్టార్మర్తో సమావేశం అయ్యేందుకు ప్రయత్నించారు. భేటీని కోరుతూ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశారు. బంగ్లాధినేతతో సమావేశానికి స్టార్మర్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాజు ఛార్లెస్-3తో […]
Donald Trump: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్, ఇరాక్ లో ఉన్న తమ వారంతా ఖాళీ చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. కాగా పశ్చిమాసియా ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమని.. తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఇరాన్ లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు […]
Canada : అంతర్జాతీయ వాణిజ్యరంగంలో వైవిధ్యంగా ముందుకెళ్తున్న భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కెనడా సర్కారు స్పష్టం చేసింది. వివిధ సుంకాలు విధిస్తున్న అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకునేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. వచ్చేవారం అల్బెర్టా వేదికగా జరగనున్న జీ7 సమావేశాలకు ప్రధాని మోదీని ఆహ్వానించడంపై అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా సర్కారు ఈ మేరకు స్పందించింది. ఆర్థిక ప్రాధాన్యతలపై […]
Muhammad Yunus : ప్రధాని మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉంటూ సోషల్ మీడియాలో బంగ్లా తాత్కాలిక సర్కారుపై విమర్శలు చేస్తున్న షేక్ హసీనాను కట్టడి చేయాలని మోదీని కోరారు. అందుకు ఆయన అంగీకరించలేదని చెప్పారు. లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ వ్యాఖ్యలు చేశారు. గతేడాది బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా […]
Protest in Los Angeles: లాస్ ఏంజెల్స్ నగరంలో అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో అల్లర్లను చల్చార్చేందుకు మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజెల్స్ కు తరలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. గత మూడు రోజులుగా లాస్ ఏంజెల్స్ నగరం తగలబడుతూనే ఉంది. అక్రమ వలసదారులను ఏరివేయడానికి […]
Myanmar Armed Will Plan Attack to India: ఇండియా శత్రు దేశాల జాబితాలో మరో ముస్లిం దేశం కూడా వచ్చి చేరింది. ఇండియాకు వ్యతిరేకంగా దాడులకు కుట్రలు పన్నుతోంది. దాడులకు పెద్ద ఎత్తున నిధులతో పాటు ఆయుధాలను ముస్లిం దేశాలు సమకూరుస్తోంది. ఈసారి మయన్మార్కు చెందిన అరాకన్ ఆర్మీకి పలు ముస్లిం దేశాలు రహస్యంగా సాయం అందిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందన్న టాక్ […]
SpaceX Falcon9 Rocket: ఇండియన్ ఏవియేషన్ గ్రూప్ కెప్టెన్, గగన్ యాన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా నేడు అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ తో కలిసి నింగిలోకి వెళ్లనున్నారు. యాక్సియోమ్ స్పేస్ కంపెనీ యాక్సియోమ్-4 పేరుతో చేపట్టిన కమర్షియల్ మిషన్ లో భాగంగా శుక్లా ఇంటర్నేషనల్ […]
Mecca: ప్రపంచవ్యాప్తంగా దేవుళ్లకు కూడ భద్రత కరువైంది. మన దేశంలో దేవాలయాల చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇక అసలు విషయానికి వస్తే ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలో కూడా టెర్రర్ దాడులకు అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు .. మక్కాను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. పుట్టిన ప్రతి ఒక్క ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా.. మక్కాను […]
Kenya Accident : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖతర్లో నివాసం ఉంటున్న ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు. విషయాన్ని ఖతర్లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. 28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటన.. ఖతర్లో నివాసం ఉంటున్న 28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటనకు వెళ్లారు. బస్సులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. తమకు అందిన సమాచారం ప్రకారం.. ఐదుగురు మృతిచెందారు. హెచ్సీఐ నైరోబికి చెందిన అధికారులు […]