Home / అంతర్జాతీయం
Donald trump on India Pakistan War: భారత్- పాక్ ఉద్రిక్తత నడుమ ఇరుదేశాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. అయితే మే 10న సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే పాక్ నిబంధనలు ఉల్లంఘించిన భారత్ అందుకు తగిన గుణపాఠం చెప్పింది. అయితే తాజాగా కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ వంటి రెండు అణ్వాయుధ దేశాల మధ్య […]
Earthquake in Pakistan during India Pakistan War: పాక్లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్థాన్లోని అష్కాషెమ్కు పశ్చిమాన ఆప్ఘనిస్థాన్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. ఈ నెల 10న భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అదే […]
Pakistan Army Chief Asim Munir Missing: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడంలేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తాలేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిస్సైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా? దేశం వదిలి పారిపోయాడా? టాప్ టెర్రరిస్ట్లు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలోనూ అసిం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి […]
America- China Trade Agreement: కొద్దిరోజులుగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కి తెరపడింది. అయితే ప్రపంచదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉత్పుత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించారు. భారత్ సహా పలు దేశాలకు వీటిని ప్రతిపాదించారు. అయితే పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో.. సుంకాల విధింపు ప్రతిపాదనను 90 రోజుల వరకు వాయిదా వేశారు. కానీ అమెరికా […]
Earthquake in Tibet, magnitude 5.7 strikes: టిబెట్లో భారీ భూకంపం సంభించింది. తెల్లవారుజామున 2.41నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాజీ వివరించింది. ఎన్సీఎస్ ప్రకారం.. ఈ భూకంపం దాదాపు 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు గుర్తించింది. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా వచ్చినట్లు తెలిపింది. కాగా, మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గత కొంతకాలంగా వరుసగా దేశంలో భూకంపాలు […]
Baloch Army Support India: భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో భారత్ కు చేదోడుగా నిలుస్తామని ప్రకటించింది. భారత్ ఆర్మీగా పనిచేసి.. పాకిస్తాన్ ఆర్మీని మట్టుపెడతామని ప్రకటించింది. పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కోరింది. పాకిస్తాన్ పై దాడి కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్పై భారత్ […]
Ukrainian President Volodymyr Zelensky ready to discus with Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జెలెన్స్కీ ప్రకటించారు. ఇస్తాంబుల్లో చర్చలకు పుతిన్ ఆహ్వానాన్ని ప్రస్తావించలేదన్నారు. రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. చాలారోజుల నుంచి ఇందుకోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని చెప్పారు. యుద్ధం ముగింపులో తొలి అడుగు కాల్పుల విరమణ అని పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రష్యా కాల్పుల విరమణ […]
Pakistan Accepted that Pak army is behind on Pulwama Attack in 2019: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. జమ్మూ పర్యాటనకు వచ్చిన 26 మంది అమాయకులను జైషే మహ్మద్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు […]
India and Pakistan meeting in hotline about Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గించడం ప్రధాన అంశాలు. శనివారం మధ్యాహ్నం 3:35కు ఇరు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకొని, […]
15 People died in Sri Lanka Bus Accident: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 15 మందికిపైగా మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 70 మంది బౌద్ధ యాత్రికులతో కోట్మలేలోని కొండలలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. […]