Home / అంతర్జాతీయం
Pakistan High Commissioner to bangladesh Honeytrap issue: పాకిస్థాన్ హైకమిషనర్ హనీట్రాప్లో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్కు పాకిస్థాన్ హైకమిషనర్గా సయ్యద్ అహ్మద్ మరూఫ్ వ్యహరిస్తున్నారు. అయితే ఆయన ఓ బంగ్లాదేశ్ యువతితో కలిసి ఉన్న ఫొటోలు, అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు, అశ్లీల వీడియోలు బయటకు రావడంతో కొంతమంది వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే పాక్ […]
Earthquake in Greece, 6.1 magnitude : యూరప్లోని గ్రీస్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గ్రీస్ సమీప దేశాల్లోని ఈజిప్టు, కైరో, ఇజ్రాయెల్ , లెబనాన్, టర్కీ , జోర్డాన్లలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 1:51 గంటలకు దాదాపు 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఆస్తి, ప్రాణనష్టం, సునామీ హెచ్చరికలు ఎలాంటివి చోటుచేసుకోలేదు. వివరాల ప్రకారం.. గ్రీకు ద్వీపంలోని […]
Bangladesh : బంగ్లాలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూప్పకూలింది. ఆ తర్వాత పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి ఇండియాలో తలదాచుకున్నారు. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో థాయ్లాండ్ విమానం […]
Operation Sindoor: భారత్ చేసిన దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు తెలిపారు పాక్ అధికారులు. ఈ విషయాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఆరుగురు సైనికులు, ఐదుగురు పాకిస్తాన్ ఎయిర్మెన్ మృతి చెందారని తెలిపారు. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఉన్నారు. 121 మందికి గాయాలు అయినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. సోమవారం పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆహ్మద్ షరీఫ్ చౌధరి మీడియా సమావేశం నిర్వహించి, భారత్ తో జరిగిన […]
100 Killed Al-Qaeda-linked group in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలో ముష్కరులు నరమేధం చేశారు. 100 మంది ప్రజలను కాల్చిచంపారు. ఉత్తర బుర్కినాఫాసో ప్రాంతంలో జిహాది గ్రూప్ దాడులకు పాల్పడింది. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నారు. అంతేకాకుండా డజిబో పట్టణంతో పాటు పలు స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు […]
Donald trump on India Pakistan War: భారత్- పాక్ ఉద్రిక్తత నడుమ ఇరుదేశాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. అయితే మే 10న సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే పాక్ నిబంధనలు ఉల్లంఘించిన భారత్ అందుకు తగిన గుణపాఠం చెప్పింది. అయితే తాజాగా కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ వంటి రెండు అణ్వాయుధ దేశాల మధ్య […]
Earthquake in Pakistan during India Pakistan War: పాక్లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్థాన్లోని అష్కాషెమ్కు పశ్చిమాన ఆప్ఘనిస్థాన్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. ఈ నెల 10న భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అదే […]
Pakistan Army Chief Asim Munir Missing: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడంలేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తాలేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిస్సైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా? దేశం వదిలి పారిపోయాడా? టాప్ టెర్రరిస్ట్లు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలోనూ అసిం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి […]
America- China Trade Agreement: కొద్దిరోజులుగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కి తెరపడింది. అయితే ప్రపంచదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉత్పుత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించారు. భారత్ సహా పలు దేశాలకు వీటిని ప్రతిపాదించారు. అయితే పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో.. సుంకాల విధింపు ప్రతిపాదనను 90 రోజుల వరకు వాయిదా వేశారు. కానీ అమెరికా […]
Earthquake in Tibet, magnitude 5.7 strikes: టిబెట్లో భారీ భూకంపం సంభించింది. తెల్లవారుజామున 2.41నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాజీ వివరించింది. ఎన్సీఎస్ ప్రకారం.. ఈ భూకంపం దాదాపు 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు గుర్తించింది. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా వచ్చినట్లు తెలిపింది. కాగా, మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గత కొంతకాలంగా వరుసగా దేశంలో భూకంపాలు […]