Home / అంతర్జాతీయం
America: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు పాల్పింది. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే.. పాకిస్తాన్ మాత్రం భారత్ కు తగిన బదులు చెప్తామని అంటోంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు […]
Sirens blare in Islamabad : భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ యత్నించింది. దీంతో మన సైన్యం పాక్కు గట్టి సమాధానిచ్చింది. పాకిస్థాన్లోని ఆయా ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను టార్గెట్ చేసుకొని విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో సైరన్ల మోత మోగింది. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండటం గమనార్హం. పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ తర్వాత […]
Pakistan: పాకిస్తాన్లో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. లాహోర్లో భారీ పేలుళ్లతో అక్కడి ప్రజలు, ప్రభుత్వం భయాందోళనలకు గురవుతున్నారు. వాల్టన్ ఏరియాలోని పాక్ మిలటరీ ఎయిర్ పోర్ట్లో భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయి. దీంతో పాకిస్తాన్ సహాయక చర్యలను ప్రారంభించింది. అయితే ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారనన్న దానిపై ఇంకా ఎవరూ దృవీకరించలేదు. లాహోర్లో వరుస పేలుళ్ల నేపథ్యంలో లాహోర్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. ఈ పేలుళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇస్లామాబాద్, లాహోర్లలో అక్కడి ప్రభుత్వం […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
Terrorist: పహల్గాం దాడికి అనంతరం కోపంతో రగిలిపోతున్న భారత్.. పాక్ తగిన విధంగా బుద్ధి చేప్తోంది. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ముప్పేట దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే.. […]
Pakistan : పహల్గాం ఉగ్రదాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులకు పాల్పడింది. దాడుల్లో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఇండియాపై ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్పై ప్రతిచర్యకు పాక్ ప్రధాని షెహబా షరీఫ్ ఆర్మీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పాక్ మీడియా డాన్ తెలిపింది. దీంతో భారత్–పాక్ మధ్య […]
Pakistan Stock Market Down due to Indian Army Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్ని రోజులుగా వ్యూహాత్మకంగా, వాణిజ్య, దౌత్య పరంగా దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇవాళ అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావారాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపింది.దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మాద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు ముష్కరులను హతం […]
EX Pakistani High Commissioner sensational tweet India-Pakistan war Perhaps on 10-11 May: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాకిస్థాన్ దిగుమతులను నిషేధించింది. అంతకుముందు పాకిస్థాన్ వీసాలను సైతం రద్దు చేసింది. అయితే, […]
Pakistan: పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. సాయంత్రం 4 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ ఫర్ సస్మాలజీ ప్రకటించింది. ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని ఛిత్రాల్ జిల్లాలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్స్ లో చోటుచేసుకున్న కదలికలతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అసలే పహల్గాం ఉగ్రదాడి అనంతరం యుద్ధ […]
Pakistan: పాకిస్థాన్ రెండోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. తాజాగా 120 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. తొలిసారి 450 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని పాక్ ప్రయోగించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన ప్రకారం, ఈ క్షిపణి పరీక్ష అధునాతన నావిగేషన్ వ్యవస్థ మరియు మెరుగైన ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి ఉద్దేశించబడింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పెరిగిన శత్రుత్వాల నేపథ్యంలో ప్రస్తుత […]