Home / ఆరోగ్యం
పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఖర్జూరం పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలును కలిగిస్తుంది.ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా సమస్యగా మారుతున్న స్థూలకాయం పరిష్కారానికి ఖర్జూరం పండ్లు అద్భుతంగా పనిచేస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరం పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.ఐతే వీటిని ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
విటమిన్ బి12 మాత్రమే కాదు, విటమిన్ సి లోపం వల్ల ఉన్నా కూడా పైయోరియా వస్తుంది.నిజానికి, విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే దీనితో పాటు, దాని లక్షణాలు ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి మనలను కాపాడుతాయి.ఈ పోషకాలను పొందడానికి, మీరు నారింజ, నిమ్మ మరియు ద్రాక్షతో సహా పుల్లని పదార్థాలను తీసుకోండి.
తీసుకునే ఆహారం నుంచి చేసే ప్రతి పని మన శరీరంపై ప్రభావం చూపుతుంది. కాలం మారేకొద్ది మనలో అనేక మార్పులు వస్తున్నాయి. చూస్తుండగానే శరీరంపై కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అందులో సాధరణమైనవి కీళ్ల నొప్పులు, వెన్నెముక నొప్పి మొదలైనవి. స్కూల్ బ్యాగ్ మోసే పిల్లాడినుంచి వధ్దుల వరకు ఈ నొప్పులు సహజం. దీనిని ఆర్థరైటిస్ అని కూడా అంటారు. మరి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకువాలి, ఈ వ్యాధికి నివారణ ఏంటనే అంశాలను తెలుసుకుందాం.
మీ శరీరానికి పోషకాహారం ఎలా అవసరమో, మీ మెదడును కూడా ఆరోగ్యంగా ఉండేలా.. చూసకునేందుకు పోషకాహారం అవసరం. ఇందుకోసం మనం తీసుకోవాలే కానీ మంచి ఆహారాలు చాలానే ఉన్నాయి. వీటిని రోజూ మీరు తినే ఫుడ్స్ లో చేర్చుకుంటే సరిపోతుంది.
Gastric Problem : గ్యాస్ సమస్యలు ఉన్న వారు ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి !
Women Health Tips : రుతుక్రమ సమయంలో మొటిమలను తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి !
రోజూ సాయంత్రం అవ్వగానే ఇంట్లో తినడానికి ఏమి ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంటాము. మనలో చాలా మంది సాయంత్రం ఐతే స్నాక్ తినాలనిపిస్తే, కొంత మంది వేయించిన శనగలు తింటూ ఉంటారు. వేయించిన శనగలు తినడానికి టేస్ట్గా ఉంటాయి.
మనలో చాలా మంది నెయ్యి ఎక్కువుగా తీసుకుంటారు. కానీ నెయ్యి ఎక్కువుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. నెయ్యిలో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల హైపర్ కొలెస్ట్రాలేమియా ఇది గుండెకు హాని చేస్తుందని నిపుణులు వెల్లడించారు.
వర్షాకాలం, శీతాకాలం అని తేడా లేకుండా చాలా మంది అల్లం టీని తాగుతుంటారు. కానీ అల్లం టీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు.
మనిషి పేగులకు నష్టం జరిగితే, శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా అతిసారం, మలబద్ధకం, పిత్త సమస్యలు ఉన్న జాగ్రత్తలు పాటించాలి. దీని వల్ల శరీరం అలసిపోయి ఒత్తిడికి గురవుతాం. మనం రోజు తీసుకునే ఆహారంలో జీలకర్ర, ఓమ, యాలకులు, త్రిఫలాలను చేర్చుకుంటే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.