Last Updated:

Today Panchangam : నేటి ( మే 21, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మే 21, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 21) ఆదివారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 31, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, విధియ తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 30, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 21 మే 2023, సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఈరోజు విధియ తిథి రాత్రి 10:09 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తదియ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు రోహిణి నక్షత్రం ఉదయం 9:04 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మిధునరాశిలో సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 21 మే 2023 : ఉదయం 5:27 గంటలకు

సూర్యాస్తమయం సమయం 21 మే 2023 : సాయంత్రం 7:08 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:35 గంటల నుంచి మధ్యాహ్నం 3:29 గంటల వరకు

నిశిత కాలం : రాత్రి 11:57 గంటల నుంచి రాత్రి 12:38 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:07 గంటల నుంచి సాయంత్రం 7:28 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

దుర్ముహుర్తం : సాయంత్రం 5:19 గంటల నుంచి సాయంత్రం 6:14 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, గోమాతకు బెల్లం రొట్టెలు తినిపిస్తే శుభ ఫలితాలొస్తాయి.