Home / క్రికెట్
ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల విజయ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ చేధించింది.
ఆసియా కప్ 2023 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ తక్కువే స్కోర్ కే పరిమితం అయినప్పటికీ కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంకను చిత్తుచేసి 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జైషా శుక్రవారం "గోల్డెన్ టిక్కెట్ ఫర్ ఇండియా ఐకాన్స్" కార్యక్రమంలో భాగంగా భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టిక్కెట్ అందజేసారు. భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ ఈ టికెట్ అందుకున్న రెండవ వ్యక్తి.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ మేరకు జట్టు వివరాలు వెల్లడించారు. యువ ఆటగాళ్లు శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ లకు టీమ్ లో చోటు దక్కింది. కానీ తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు మొండి చేయి ఎదురైంది. కారు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న
భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ సోమవారం ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను బుమ్రా మరియు గణేషన్ ఇద్దరూ సోమవారం ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.
మీడియా సంస్థ వయాకామ్ 18 ఐదేళ్లపాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్ల టీవీ మరియు డిజిటల్ హక్కులను గెలుచుకుంది.5,963 కోట్ల రూపాయలకు సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) ఆగస్ట్ 30న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో భారత్ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా కప్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
IND vs WI 1st Test: డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి టెస్ట్లోని ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్లపై గెలుపొందింది.
IND vs WI: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. మొదటి రోజే విండీస్ బ్యాటర్లపై విడుచుకుపడ్డాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని అశ్విన్ శాసించాడు.