Home / బ్రేకింగ్ న్యూస్
Mekapati Chandrashekar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ కుటుంబానికి విధేయుడు. గతంలో వై.యస్.ఆర్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచి, వై.యస్.ఆర్ మరణం తరువాత జగన్ కి జై కొట్టి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉదయగిరి నియోజకవర్గంలో గెలిచారు. మొదటి కొడుకు అంటూ లెటర్ వైరల్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల్ని ఇరకాటం లో […]
వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి.
నేను సీఎంగా ఉన్నప్పుడు నేనలా అనుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చెయ్యగలిగేవాడా.. జీవో నెంబర్ 1 తీసుకురావడం ఏంటి ప్రజలను కలవడానికి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇన్ని పర్మిషన్లా.. దేశంలో ఎక్కడైనా ఇన్ని ఆంక్షలు ఉన్నాయా అంటూ చంద్రబాబు జగన్ సర్కారును ప్రశ్నించారు.
ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్లు కలిసి చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
తాను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎంతో మందిని పార్టీలోమ జాయిన్ చేసానని వారందరూ ఇపుడు పార్టీని ఎందుకు వీడుతున్నారో చెప్పాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా 3 మహిళలు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ […]
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను ఎట్టకేలకు పోలీసులకు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభ నిర్వహించారు. కాగా ఈ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. అవును మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు.