Home /Author M Rama Swamy
Protests against YS Jagan visit to Tenali : గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పర్యటించారు. పర్యటన కోసం కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్కు మాత్రం నిరసనల రూపంలో ఊహించని షాక్ తగిలింది. పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా చేపట్టి ఆందోళన చేశారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ను జగన్ పరామర్శించలేదని, రౌడీషీటర్లకు మద్దతుగా […]
Kishan Reddy challenges Congress : దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ సర్కారుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్షాప్ నిర్వహించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రంలో అకాలవర్షాల వల్ల జరిగిన నష్టం, […]
Israel : హమాస్ టాప్ కమాండర్ మహమ్మద్ సిన్వర్ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ పక్కా ప్లానింగ్తో గత నెల 13న దాడి చేసింది. పదుల సంఖ్యలో బాంబులు ప్రయోగించి హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ధ్వంసం చేసింది. దాడికి సంబంధించిన 3డీ వీడియోను తాజాగా ఇజ్రాయెల్ బలగాలు విడుదల చేశాయి. ఖాన్ యూనిస్లోని యూరోపియన్ ఆసుపత్రి కింద కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. హమాస్ ఉద్దేశపూర్వకంగా అక్కడ తమ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ను ఐడీఎఫ్ […]
Prosecutors file another criminal charge against former Bangladesh Prime Minister Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. సామాన్య ప్రజలపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని హసీనా క్రూరంగా అణచివేయాలని చూసినట్లు పేర్కొన్నారు. భద్రతా దళాలు, తన పార్టీ సభ్యులు ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని హసీనా ఆదేశించినట్లు గుర్తించినట్లు తెలిపారు. నేరాభియోగానికి సంబంధించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, […]
Israeli attacks on Gaza : గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులు చేసింది. ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. అధికారుల వివరాల ప్రకారం.. రఫాలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మానవతా సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో దాడులు జరిగాయి. ఈ ఘటన సమయంలో వేలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం తీసుకోవడానికి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులు జరపగా, 30 […]
Vazianagaram : సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్ చిక్కుకున్నారు. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కూర్మనాథ్ 5రోజుల క్రితం గ్యాంగ్టక్కు వెళ్లాడు. గ్యాంగ్టక్ నుంచి మరో 20 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వారు వెళ్లిన మార్గం వరదతో మూసుకుపోయింది. దీంతో వారు పర్యాటక ప్రదేశంలో బస చేసిన హోటల్లోనే సురక్షితంగా ఉన్నారు. రూట్ క్లియర్ అయిన తర్వాత మళ్లీ గ్యాంగ్టక్కు చేరుకునే అవకాశం […]
Essay Competition : పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఒక అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్లైన్లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వరకు వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పోటీల్లో పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వ్యాసరచనం రాసేందుకు మాత్రమే […]
Telangana Govt : తెలంగాణ సర్కారు పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పనిచేసే గ్రేహౌండ్స్కు చెందిన 9 మందికి శౌర్య పతకం దక్కింది. 16 మంది మహోన్నత సేవా పతకం, 92 మంది ఉత్తమ సేవా పతకం, 47 మంది కఠిన సేవా పతకం, 461 మంది సేవా పతకం అందుకోనున్నారు. […]
National Investigation Agency : జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబయి, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాలు వీటిలో ఉన్నాయి. తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు దొరికాయి. పాక్ నుంచి […]
Dutch MP urges PM Modi to release law student : ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా […]