Home /Author M Rama Swamy
Rahul Gandhi satire on Makein India : ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం పూర్తిగా విఫలమైందని లోక్సభలో పతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. మేకిన్ ఇండియాతో మనకు అతుకులు మాత్రమే మిగులుతున్నాయని విమర్శించారు. కార్యక్రమం వల్ల మనకంటే ఎక్కువగా చైనా లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు. దేశంలో తయారీ రంగం తగ్గుతుండడంతో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. కేంద్రంపై విమర్శలు.. ఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ‘నెహ్రూ ప్లేస్’లో […]
Iran-Israel War: ఇజ్రాయెల్-ఇరాన్ రెండుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. యుద్ధంపై భారత్ మౌనం వహించడాన్నితప్పుబట్టారు. ఈ విషయంలో కేంద్రం మౌనం దౌత్య వైఫల్యంలా కన్పిస్తోందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. టెహ్రాన్పై, టెల్ అవీవ్ చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమని, ఈ సందర్భంగా సార్వభౌమాధికార ఉల్లంఘనగా ఆమె అభివర్ణించారు. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులతో ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు […]
PM Modi, CM Chandrababu Participate in Yoga Andhra: విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామన్నారు. కార్యక్రమానికి ప్రకృతి, వరుణ దేవుడు కరుణించాడన్నారు. యోగాంధ్రలో పాల్గొనేందుకు దాదాపు 3.3 లక్షల మంది వచ్చారని తెలిపారు. తొలిసారి రెండు గిన్నిస్ రికార్డులు […]
Konda Surekha Sensational Comments On Kadiyam Srihari : తన మంత్రి పదవి పోతుందంటూ కడియం శ్రీహరి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. తన ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీలవుతున్నారన్నారు. శుక్రవారం మీడియాతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కడియంపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి వద్ద కడియం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టీడీపీలో నడిపించుకున్నట్లు.. ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. […]
President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదికపై భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు గీతాలు ఆలపించారు. ఈ క్రమంలో ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్లో మూడురోజుల పర్యటనకు వెళ్లిన ఆమె డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని […]
Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్టు గురించి కూర్చొని మాట్లాడుకుంటే వివాదం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బనకచర్ల-గోదావరి ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని రేవంత్ ప్రకటించారు. ఏపీ కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇవ్వడం వల్ల వివాదం మొదలైందన్నారు. పీఎఫ్ఆర్ ఇచ్చేముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్ (పీఎఫ్ఆర్) ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోందన్నారు. బనకచర్లపై కేంద్రం అన్నిరకాల చర్యలకు […]
MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు తీసేసి, వాటిలోని పైపులను వాడుకోవాలని సూచించారు. మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.20వేల కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. అంత ఖర్చు పెట్టినా వరద ఉద్ధృతి వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుకు బదులు ప్రాణహిత పూర్తిచేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాజెక్టులు […]
Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం మాట్లాడారు. ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని తేల్చిచెప్పారు. తాజాగా ఇజ్రాయెల్ రక్షణమంత్రి కాట్జ్ ఐడీఎఫ్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీచేశారు. ఇరాన్ పాలనను అస్థిర పరచడానికి దాడులను మరింత తీవ్రం చేయాలని సూచించారు. ఇరాన్ ప్రభుత్వ కేంద్రాలు, సంస్థలు, మౌలిక సదుపాయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలన్నారు. టెహ్రాన్లోని బాసిజ్, ఇస్లామిక్ రివల్యూషనరీ […]
Students from Iran to India : ఇజ్రాయెల్-ఇరాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఇటీవల తన గగనతలాన్ని మూసివేసింది. కాగా, భారత్ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇరాన్లో చిక్కుకుపోయిన దాదాపు వెయ్యి మంది భారతీయులు కొన్ని గంటల్లో భారత్కు చేరుకోనున్నట్లు సమాచారం. ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి రానున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్లోని పలు నగరాల నుంచి […]
Prime Minister Modi visit Bihar : బిహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాని శుక్రవారం బిహార్లో మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై నిప్పులు చెరిగారు. బిహార్ను ‘లైసెన్స్ రాజ్’ సుదీర్ఘ కాలం పేదరికంలో ఉంచిందని దుయ్యబట్టారు. ఇందులో దళితులే అతిపెద్ద బాధితులుగా మారారని ఆరోపించారు. బిహార్లోని సివాన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఎన్డీయే హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. బిహార్ను ఎన్డీయే అభివృద్ధి […]