Home /Author Guruvendhar Reddy
India creates history with 1st win over Australia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 205 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. భారత్ విధించిన 534 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ తడబడింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ మెక్స్వీనీని బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ […]
Police Reached Director Ram Gopal Varma Residence: హైదరాబాద్లోని సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే వర్మ ఇంట్లో ఆయన లేరని సిబ్బంది చెప్పడంతో ఒంగోలు నుంచి వచ్చిన పోలీసులు అక్కడే ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్నారు. […]
Islamabad Under Lockdown Ahead Of Massive PTI Protest Over Imran Khan’s Release: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. పలు రాజకీయ కారణాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేశ వ్యాప్తంగా తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఎం షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ […]
Kaleshwaram Commission Investigation Started From Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్లీ తన విచారణను కొనసాగించనుంది. పదిరోజుల పాటు సాగనున్న ఈ బహిరంగ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ 52 మందిని విచారించటంతో బాటు తదుపరి విచారణకు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే […]
PM Modi to Visit Visakha on Nov 29 Lay Stone For Green Hydrogen Hub: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తలపెట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయటంతో బాటు ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ఆయన విశాఖ ఆంధ్రాయూనివర్సిటిలో ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదీ […]
Australia vs India 1st test match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి ప్రదర్శిస్తుంది. రెండో ఇన్నింగ్స్లో లంచ్ బ్రేక్ సమయానికి 30 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట రెండో ఓవర్లోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజా(4) భారీ షాట్కు యత్నించి విఫలమయ్యాడు. ఆ బంతి నేరుగా బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. […]
Parliament Winter Session Begins from Today: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలు డిసెంబరు 20న ముగియనున్నాయి. ఈ క్రమంలో నవంబరు 26న పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులును ఆమోదించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా, పలు అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి […]
Tiruchanoor Padmavathi Brahmotsavam: ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో […]
Prajapalana Celebrations Review by CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం దీనిపై తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు ఏమిటనేది వివరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ ఉత్సవాలలో అన్ని […]
TGPSC Group 2 Vs RRB: తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మూడుసార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు మరోసారి వాయిదాపడనున్నాయనే వార్తల నేపథ్యంలో వేలాది అభ్యర్థులు గందరగోళపడుతున్నారు. గ్రూప్ 2 పరీక్ష రోజునే మరో ప్రభుత్వ పరీక్ష ఉండటంతో గ్రూప్2ను రద్దుచేయాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరటంతో మరోసారి పరీక్ష వాయిదా తప్పదని అభ్యర్థులు భయపడుతున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో […]