Home / క్రైమ్
దేశ రాజధాని ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో రూ.350 దోపిడీకి పాల్పడిన ఘటనలో ఒక యువకుడిని మైనర్ దారుణంగా హత్య చేసాడు. మంగళవారం రాత్రి 11.15 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.నిందితుడు, తాగి , కత్తితో పొడిచి, తర్వాత బాధితుడి మృతదేహం పక్కన నృత్యం చేశాడు.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈ నగరంలో ఈ తరహా ఘటనలు జరగడం ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తుంది. స్థానికంగా ఉన్న ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన
మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్ధినిలపై కామ వాంఛ తీర్చుకోవడం కోసం దారుణాలకు ఒడిగట్టడం చూస్తున్నాం.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపధ్యంలో మహిళ ఉద్యోగి మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లా లోని పోలవరం లోని బాపూజీ కాలనీలో సంకురు బుజ్జమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె వయస్సు 35 సంవత్సరాలు. కాగా వివాహిత అయిన బుజ్జమ్మ కొన్ని కారణాల చేత గత 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ.. ఒంటరిగా నివసిస్తుంది. అయితే ఈ క్రమంలో షేక్ సుభాని అనే వ్యక్తి తో వివాహేతర
సభ్య సమాజం సైతం తలదించుకునే ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతుండడం శోచనీయం. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు.. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మతి స్థిమితం సరిగ్గా లేని దళిత యువతిపై ఆరుగురు అత్యాచారం చేసిన గర్భవతిని చేశారు.
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా నిత్యయం మహిళలపై జరిగే దాడుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. పభూత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి ఈ నేరాలు మాత్రం ఆగడం లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో సైతం ఈ ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఏపీలో మహిళలకు రక్షణ కరవైంది
ఏపీలో తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నేటి సమాజంలో రోజురోజుకీ మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి తప్ప తగగడం లేదు అనడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతిని.. ప్రేమ పేరుతో నమ్మించిన
మహబూబ్నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన