Home / USA
అమెరికాలో భారతీయ టెక్కీలకు గడ్డు కాలం ఎదురుకాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్ 1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉద్యోగులను కొన్ని కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించాయి.
2021-22 విద్యా సంవత్సరంలో 200,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ను తమ ఉన్నత విద్యా గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల హడావిడి చివరి దశకు చేరుకుంది. మెరిన్ పౌరులు రేపు 435 మంది హౌజ్ ప్రతినిధులను ఎన్నుకోవడంతో పాటు 100 సీట్లు కలిగిన సెనెట్లో 35 మందిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం జో బైడెన్ భవితవ్యాన్ని తేల్చబోతోంది.
ఇప్పుడు పెద్దపెద్ద స్క్రీన్ టీవీలు ఆవిషృతం అవుతున్నాయి. ఎంత పెద్ద టీవీ స్క్రీన్ లో చూస్తే అంత మంచి విజువల్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటి కాలం ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ కంపెనీ ఆలోచించింది. స్టాంప్ సైజ్ పరిమాణంలో ఉన్న అతి చిన్న టీవీలకు రూపకల్పన చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.
భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది
అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్లో ప్రవేశపెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోవిడ్లో ఒమిక్రాన్ బీఏ.4.6 అనే కొత్త వేరియంట్ అమెరికా, బ్రిటన్లతో సహా పలు దేశాల్లో విస్తరిస్తోంది.
అమెరికాలో హరికేన్ ‘కే’ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. హరికేన్ అనంతరం కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత పొడి, వేడి ప్రదేశంగా పేరుగాంచిన కాలిఫోర్నియాలోని డెత్వ్యాలీలో వాటర్వాల్స్కు ఇవి దారి తీశాయి.
యుఎస్లోని నార్త్ కరోలినాలో నివసిస్తున్న ప్యాటీ హెర్నాండెజ్ మరియు ఆమె భర్త కార్లోస్, తండ్రిని గౌరవించడం కోసం తన పిల్లలందరికీ 'సి'తో మొదలయ్యే పేర్లను ఎంచుకున్నారు. ఈ జంటకు ఆరుగురు అబ్బాయిలు మరియు పది మంది అమ్మాయిలు ఉన్నారు.
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యటలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఈ నెల 25 నుంచి27 వరకు తైపీ పర్యటన చేపట్టారు.