Home / Union Home Ministry
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ నెల 23న ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది.
చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వేతర సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జిఎఫ్) విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) లైసెన్స్ను కేంద్రం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు
ఏపీతో కేంద్రం ఒక్క ఆట ఆడుకొంటున్నది. ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క మాటగా పేర్కొంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి కొద్ది నెలల్లో ఏపిలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో రాజధాని విషయంలో మరో మెలిక పెట్టింది. దీంతో అధికార పార్టీ జగన్ కు కేంద్రం జలక్ ఇచ్చిన్నట్లైయింది.