Home / Tollywood News
ఇటీవల కాలంలో మూవీల ట్రెండ్ మారింది. ఆధ్యాత్మిక భావాలతో ఎక్కువగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా తేజ సజ్జ హీరోగా హను మాన్ సినిమాను రూపొందించారు 'జాంబీ రెడ్డి' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
మెగాస్టార్ చిరంజీవిని మరో అరుదైన అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని చిరు కౌవసం చేసుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
హైదరాబాద్ మణికొండలోని ఓయూ కాలనీలో ఏర్పాటు చేసిన టెక్-టైజింగ్- గ్రావిటీ ఆటమ్స్ను ప్రఖ్యాత సినీ దర్శకధీరుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ డిజిటల్ రంగంలో యాడ్స్ ప్రధానంగా మారాయని, ఎన్ని యాడ్స్ పెరిగితే అంత పని కూడా పెరుగుందని, ఇలాంటి తరుణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తన ఆస్తిపాస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలనేది ఓ వీలునామా రాశారట. ప్రస్తుతం ఆ వీలునామా టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
మిల్కీబ్యూటీ తమన్నా భాటియా పెళ్లికి సిద్దమయింది.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ కన్నుమూశారు.
సూపర్ స్టార్ ఫ్యాన్స్కు బిగ్ షాక్. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
నిత్యనూతన కథలతో ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్ తను నేను చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే తాజాగా సంతోష్ శోభన్ సోషల్ మీడియా ద్వారా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.
కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ త్వరలో తెరకెక్కనున్న మూవీ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సన్నద్ధమవుతున్నాడు. దానికి తగినట్టుగానే ఇటీవల మంచి ట్రెండీ లుక్ లో కనిపిస్తున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ నటుడి ఎంట్రీ సాధరణమే. నటించిన చిత్రాల విజయాలు కూడా తక్కువే. కాని, విజయ చక్రాలెక్కిన ఆ చిత్రలే అతడిని దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మద్య ఠీవిగా నిలబడేలా చేసింది. బాహుబలి హీరోగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. అతగాడే ఆరడుగుల ఆజానుబాహుల ప్రభాస్