Home / Reservation
జమ్ము కశ్మీర్లోని మెడికల్ కోర్సులలో తీవ్రవాద బాధితుల కోసం రిజర్వేషన్ పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రం నుండి ఉగ్రవాద బాధితుల పిల్లలకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో సీట్లు కేటాయించబడతాయి.
2023లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కర్ణాటక భాజపా అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతృత్వంలో రిజర్వేషన్ పెంపుపై తీసుకొన్న ప్రభుత్వం నిర్ణయంపై గవర్నర్ తేవర్ చంద్ గహ్లాట్ ఆమోద ముద్ర వేశారు.
జమ్మూకశ్మీర్ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతోపాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.