Home / PM Modi
ఆదివారం నాడు దాయాదీపోరులో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జట్టును మరియు విరాట్ కొహ్లీని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు
అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వెలుగుజిలుగుల కాంతుల నుడుమ అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజ్గార్ మేళా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 75,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు.
ఏడేళ్లకిందట ఏపీ రాజధానిగా అమరావతి కి ప్రధాని మోదీ శంకుస్దాపన చేస్తే పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రధాని నరేంద్ర మోదీ యువతకు దీపావళి సందర్భంగా భారీ కానుకను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్ ఆఫర్ లెటర్స్ మోదీ అందజేయనున్నారు.
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవాళ కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి స్థానిక ఆచారం అయిన ప్రత్యేక వస్త్రధారణలో మోదీ కేథారనాథుడిని ఆలయాన్ని సందర్శించి బాబా కేదార్కు హారతి ఇచ్చారు.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు.
దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు
అధికార భాష పై పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
హిమాచల్ ప్రదేశ్లో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను చేయనున్నారు.