Home / PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. దీని తర్వాత అక్టోబర్ 11న మధ్యప్రదేశ్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానాలోని మోధేరా నుంచి నేడు ప్రధాని తన పర్యటనను ప్రారంభించనున్నారు.
మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలుకు స్వల్ప ప్రమాదం చోటు చేసుకొనింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బ తినింది
ప్రధాని మోదీ 11వ తేది భాగ్యనగరానికి రానున్నారు. హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు
ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్ వద్ద ఉన్న ఎరిక్సన్ స్టాల్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఐరోపాలోని స్వీడన్లో కారును నడిపారు
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి ఈనెల 28 నేపధ్యంలో ప్రధాని మోదీ తియ్యని వార్తను ప్రకటించారు.
ప్రముఖ కంపెనీలకు మోదీ ప్రభుత్వం అండగా ఉందని, అందుకే అదానీ లాంటి వ్యక్తులు ప్రపంచంలోని కీలకమైన ఆర్ధిక వ్యక్తుల్లో ఒకరుగా చలామణి అవుతున్నారని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు చెక్ పెట్టారు
బ్రిటీష్ వలస రాజ్యాల గతాన్ని ఆర్మీ తుడిచేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో నేడు ఆచరిస్తున్న ఆర్మీ బ్రిటీష్ వలస గతానికి చరమగీతం పాడనున్నారు.