Home / pilgrims
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకొనింది. కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్లున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.