Home / Operation Sindoor
Brahmaputra water : బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపినా ఏం కాదు : పాక్కు అస్సాం సీఎం కౌంటర్ Assam CM Himanta Biswas Sharma : ఇండియా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్థాన్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే’ అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదని […]
Punjab: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, పాక్ ఆర్మీ బేస్ క్యాంపులపై డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు పాకిస్తాన్ చేసిన దాడులను మన రక్షణ వ్యవస్థ చిత్తు చేసింది. అలాగే దేశంలో ఉగ్రవాదం అంతం చేసేలా భద్రతా, నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం […]
Essay Competition : పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఒక అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్లైన్లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వరకు వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పోటీల్లో పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వ్యాసరచనం రాసేందుకు మాత్రమే […]
CDS General Anil Chauhan Key comments : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో తమ తప్పులను సరిదిద్దుకొని దీటుగా స్పందించామని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైన మాట నిజమేనని అంగీకరించారు. అయినా వెంటనే సవాళ్లను అధిగమించి శత్రుమూకలపై విరుచుకుపడ్డామన్నారు. ఈ సందర్భంగా కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనన్నారు. ఆరు జెట్లను కూల్చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదన మాత్ర తప్పు అని సీడీఎస్ స్పష్టం చేశారు. సింగపూర్లో […]
Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న దోషులను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. కాగా తాజాగా థానేకు చెందిన రవీంద్ర వర్మ అనే మెకానికల్ ఇంజనీర్ ను సైతం పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడని అదుపులోకి తీసుకున్నారు. కాగా రవీంద్రను 2024లో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే ఇద్దరు పాక్ ఏజెంట్లు ఫేస్ బుక్ ద్వారా హనీట్రాప్ చేశారు. భారత ఏజెంట్లుగా […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేడి టర్కీకి బాగానే తగులుతోంది. దాయాది పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తోంది. భారత్ నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. తాజాగా టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఇండిగో చేసుకున్న లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లో ముగించాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్ కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల […]
India: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత ఆర్మీ నేడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. దీంతో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ లోనూ భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. తమ దేశంపై భారత్ ఏదో చేయబోతోందని పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. కాగా ఆపరేషన్ షీల్డ్ పేరుతో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు బ్లాక్ అవుట్ తో […]
Salman Khurshid : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బాటలోనే ఆ పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై ఆయన కితాబిచ్చారు. ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో భాగంగా ఇండోనేసియాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్కు చాలాకాలం ఒక పెద్ద సమస్య ఉండేదని చెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా జమ్మూకశ్బీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో వేరే […]
CM Revanth Reddy participated in the ‘Jai Hind Rally’ : దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భారత సైన్యం విజయవంతంగా ‘ఆపరేషన్ సిందూర్’ను నిర్వహించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్లోని బాచుపల్లిలో కాంగ్రెస్ ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించింది. వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ […]
Rajnath Singh: పహల్గామ్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు దాడుల వరకు వెళ్లాయి. దీంతో యుద్ధం వస్తుందని భారత్ తో పాటు, ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందారు. కానీ భారత్ దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ […]