Home / Operation Sindoor
Pahalgam Attack: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రేరేపిత, నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కు గట్టి బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఆ […]
Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను […]
Operation Sindoor: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలతో దాయాది పాకిస్తాన్ ఆపసోపాలు పడుతోంది. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది. ఆదేశంతో ఉన్న వాణిజ్య, భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సింధూ […]
Anil Chauhan on Asim Munir: అసత్యాలు ప్రచారం చేయడంలో ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తరువాతే. తాజాగా సిగ్గూ ఎగ్గూ లేకుండా కొన్ని అబద్దాలు మాట్లాడాడు. ఇటీవల భారత్ పై పాకిస్తానే విజయం సాధించిందన్నాడు. దీంతో ఆసిం మునీర్ బిల్డప్ పై మండిపడ్డారు భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్. కిందపడ్డా మాదే పైచేయి అనడం పాకిస్తాన్ కు అలవాటే.ఈసారి కూడా దాయాది దేశం అదే చేసింది. భారత్ తో […]
Shashi Tharoor on Rahul: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ పై భారత్ జరిపిన దాడుల విషయంలో ప్రధాని మోదీపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ గురించి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం పలువురు ఎంపీలతో ప్రతినిధి బృందాలను పంపింది. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ […]
Asian Development Bank loan to Pakistan : పాకిస్థాన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ సైనిక వ్యయం కోసం నిధులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెల 3వ తేదీన ప్యాకేజీకి ఆమోదం లభించింది. పునరాలోచించాలి.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో గట్టిగా బదులు తీర్చుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం […]
Monsoon session of Parliament from July 21 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంట్ వ్యవహారాల విభాగం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జమ్మూకశ్మీర్లో పహల్గాం టెర్రక్ అటాక్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సాధారణ సమావేశాలపై ప్రకటన వెలువడం గమనార్హం. సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సైన్యం […]
Rahul Gandhi’s key comments on Operation Sindoor : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని, ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్పై ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్లోని భోపాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని విమర్శించారు. నరేందర్.. సరెండర్ అనగానే బెదిరిపోయాడన్నారు. ట్రంప్ భయంతోనే పాక్తో కాల్పుల […]
CDS Anil Chauhan : జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఘటనకు ముందు భారత్, హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ విషం చిమ్మారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదానికి మద్దతునిస్తోందని, రక్తపాతం సృష్టించడమే వారి విధానమని మండిపడ్డారు. ‘భవిష్యత్ యుద్ధాలు, యుద్ధక్షేత్రాలు’పై పుణెలోని సావిత్రిబాయి ఫులే యూనివర్సిటీలో సీడీఎస్ జనరల్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్ సుదీర్ఘ కాలంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న […]
Brahmaputra water : బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపినా ఏం కాదు : పాక్కు అస్సాం సీఎం కౌంటర్ Assam CM Himanta Biswas Sharma : ఇండియా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్థాన్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే’ అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదని […]