Home / Operation Sindoor
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]
Congress MP Shashi Tharoor on BJP: తాను ప్రభుత్వం కోసం పనిచేయడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ కుండ బద్దలు కొట్టారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో ఒక కాలమ్ రాశానని పేర్కొన్నారు. గట్టిగా కొట్టడమే కాకుండా తెలివిగా కొట్టాల్సిన సమయం అసన్నమైందని ఆ కాలమ్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ అదే పనిచేసిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు […]
DGCA Issued alerts to all Commercial Flights Commercial Flights:దేశంలో కమర్షియల్ ఫ్లైట్స్ కు డీజీసీఏ కీలక సూచన చేసింది. రక్షణశాఖకు చెందిన ఎయిర్ బేస్ లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సమయంలో విండో షేడ్స్ ను మూసివేయాలని ఆదేశించింది. ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తు వెళ్లే వరకు […]
Shashi Tharoor and Delegation went to Foreign: ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే భారత్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఉగ్రవాదంపై తమ సందేశాన్ని ప్రపంచానికి తెలపడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు శశిథరూర్ బృందం సిద్ధమైంది. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, […]
Ukraine Drones on Moscow Airport: రష్యాలో భారత ఎంపీల బృందానికి పెను ప్రమాదం తప్పింది. పాక్ ఉగ్రదాడులు, అనంతరం జరిగిన దాడులపై ప్రపంచ దేశాలకు వివరించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. కాగా ప్రస్తుతం ఈ బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాకు వెళ్లిన భారత బృందానికి భయానక అనుభవం ఎదురైంది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని దౌత్య బృందం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లింది. అయితే వీరు […]
Pakistan Means Terrorism said by Jaishankar: పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదమని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో పాల్గొంటుందని, ఉగ్రసంస్థలకు మద్దతిస్తుందని మండిపడ్డారు. పాక్ ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలపాల్లో నిమగ్నమై ఉందన్నారు. తమ గడ్డపై జరుగుతున్న ఉగ్రవాద కార్యకలపాల గురించి పాకిస్తాన్ కు తెలియదనే విషయాన్ని జైశంకర్ తీవ్రంగా […]
UAE, Japan in support of India: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, భారత్ మీదకు ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్కు బృందాలు వెళ్లాయి. పాకిస్థాన్ దుశ్చర్యలు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడ ఉన్న […]
Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు కలిగేలా పోస్టులు పెట్టినందుకుగాను హర్యానాలోని అశోక యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ ను ఆదివారం ఢిల్లీలో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అలీఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. […]
Pakistan Army Chief Asim Munir got Promotion: భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రెండు దేశాలు యుద్ధానికి విరామం ప్రకటించగా, తాజాగా దాయాది దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిం మునీర్కు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. దేశంలో అత్యున్నత సైనిక హోదా కలిగిన ‘ఫీల్డ్ మార్షల్’గా నియమించేందుకు కేబినెట్ ఆమెదం తెలిపింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. […]
Indian Army How they saved golden Temple from Pakistan missiles: పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ స్వర్ణదేవాలయంపైకి క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. అయితే స్వర్ణదేవాలయంపై ఈగను కూడా వాలకుండా పాక్ క్షిపణులను అడ్డుకుంది భారత ఆర్మీ. 15వ పదాతిదళం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ కార్తీక్ సి శేషాద్రి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులనన్నింటిని కూల్చివేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ నుంచి ఇలాంటి నీతిలేని పనులను ముందే […]