Home / Operation Sindoor
Pakistani News Anchor Crying: పహల్గామ్ దాడి తర్వాత, భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లో కలకలం రేగుతోంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మీడియాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పాకిస్తాన్ న్యూస్ ఛానల్ యాంకర్ తీవ్రంగా ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఐపీ సింగ్ స్పందించారు. ఎస్పీ నాయకుడు ఐపీ సింగ్ తన […]
Chiranjeevi pawan kalyan and Other Celebs React on Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మెరుపులు దాడులు చేసింది. ఈ దాడి సుమారు 100 మందిపైగా ఉగ్రవాదాలు మరణించినట్టు సమాచారం. తెల్లావారేసరికి పహల్గాం బాధితులకు ఆపరేషన్ సిందూర్తో న్యాయం జరిగిందని, ఇది అసలైన జస్టీస్ అంటూ అంతా ఇండియన్ ఆర్మికి మద్దతు తెలుపుతున్నారు. […]
Who is Colonel Sophia Qureshi, briefed media on Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల అనంతరం ఢిల్లీలో భారత సాయుధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు. అనంతరం భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ […]
Operation Sindoor: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును ఎంచుకున్నారు. బుధవారం ఉగ్రవాదులు 26 మంది పౌరులను హతమార్చిన తర్వాత, బాధితుల్లో చాలా మంది భార్యల చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని అధికారిక వర్గాలు తెలిపాయి. అందువల్ల, ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు అత్యంత సముచితంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆపరేషన్ గురించి […]
Indian army Press Conference About Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసింది. మొత్తం 9 ప్రదేశాలపై దాడి చేయగా.. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఆపరేషన్ సింధూర్’పై త్రివిధ దళాల అధికారులు సమావేశమయ్యారు. పాక్ చేసిన దాడులకు సంబంధించి వీడియోల ప్రదర్శనతో […]
Operation Sindoor: ఈ తెల్లవారుజామున, భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. గత నెలలో పహల్గామ్లో 26 మందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఈ చర్య తీసుకుంది. ఆ ఉగ్రవాద దాడి నుండి, ఈ దాడికి భారతదేశం ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఆ క్షణం నేడు ఆసన్నమైంది. ఆ దాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కు […]
Operation Sindoor: భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన క్రూరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఈ దాడి 2025 ఏప్రిల్ 22న జరిగింది. భారత సైన్యం, వైమానిక దళం,నావికాదళం కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్లో ఉపయోగించిన ఆయుధ సాంకేతికత లాయిటరింగ్ మునిషన్. దాని గురించి పూర్తి […]
India Hits Pakistan Nine Terrorist Camps: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపు దాడిలో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు […]
India Operation Sindoor, attack Jaish headquarters, Lashkar Camps in Pakistan: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ మేరకు అర్ధరాత్రి 1.44 నిమిషాలకు భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడి చేసింది. భారత ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవి బలగాలు సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు […]