Home / Minister KTR
విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని, సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు
మెట్రో ప్రయాణికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండో ఫేజ్ పనులకు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.
నిజాంకాలేజీ హాస్టల్ కొత్త బిల్డింగ్ అంతా తమకే కేటాయించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులు చేసిన పోరాటం ఫలించింది. ఇది వారికే కేటాయించాలని ప్రభుత్వం అంగీకరించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వారసత్వ రాజకీయాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం అనేది రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పని చేస్తుందని, ప్రతిభను నిరూపించుకోకపోతే రాజకీయాల్లో ఏ ఒక్కరూ రాణించలేరన్నారు.
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్లో ప్రారంభమయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జహీరాబాద్లో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
త్వరలో మంత్రి కేటిఆర్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుండి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన నాలుగు లైన్ల ఫ్లైఓవర్ ను ఆయన చేతులమీదుగా ప్రారంభించనున్నారు.
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఒక దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ప్రశ్న వేశారు.
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ కేసుపై మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో పాన్ ఇండియా సినిమా తరహాలో చూస్తారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని, నిర్గాంతపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. ఈమేరకు కేసిఆర్ మీడియాతో ముచ్చటించారు.
భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పై పేర్కొన్న మాటలకు మంత్రి కేటిఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ మాట్లాడిన తీరు హస్యాస్పదంగా ఉందన్నారు. అంతర్జాతీయ నేత రాహుల్ కనీసం తన సొంత నియోజకవర్గం అమేఠీలో గెలవలేకపోయారు.