Home / latest tech news
బీజీఎంఐ ఇపుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని.. వినియోగదారులకు గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యునిల్ సోహ్న్ తెలిపారు.
‘నథింగ్’ నుంచి గత ఏడాది అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో తొలి స్మార్ట్ ఫోన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఫోన్ల తయారీ దారు మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్ లోకి విడుదల అయింది. ‘మోటోరోలా ఎడ్జ్ 40’ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ను గత నెలలోనే ఈ ఫోన్ను ఐరోపా, పశ్చిమ ఆసియా, లాటిన్ అమెరికా, ఏసియా పసిఫిక్లోని కొన్ని మార్కెట్స్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం బేస్ వేరియంట్ను మాత్రమే భారత్ లో ప్రవేశపెట్టారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇష్టపడే వాల్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ’ మార్కెట్ లోకి వచ్చేసింది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ ఈ స్కూటర్ ను 2021 ఆగష్టలోనే ఆవిష్కరించింది.
ట్విటర్ ను కొన్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అందులో చాలా మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో పోటీ యాప్లకు విభిన్నంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.
చైనాకు చెందిన యాప్స్పై భారత ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్జీ ని కూడా బ్యాన్ చేశారు. దీంతో దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో కొత్త గేమ్ను పరిచయం చేసింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శామ్ సంగ్ భారత్లో ‘క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్డీ టీవీ 2023’ను లాంచ్ చేసింది. 43 ఇంచులతో మొదలై పలు సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్గా బ్రైట్ నెస్ ను సర్దుబాటు చేసే ఐఓటీ పనిచేసే సెన్సర్లు ఇచ్చారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో రియల్ మీ నజ్రో N53 పేరుతో సరికొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఫిచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందించనుంది. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేయడంతో పాటు యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది.
జియో సినిమా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు 10 కోట్ల పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.