Home / Latest new
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం నేడు కడప వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే తనపాలిట యముడయ్యాడు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నందుకు కన్నకూతురిని అతి కిరాతంగా హత్య చేశాడు. అంతే కాకుండా తన లిటిల్ ప్రిన్సెస్ మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద విసిరేశారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పౌరసరఫరాల శాఖ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 13లక్షల గోనె సంచులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవ శాత్తు జరిగిన ఈ ఘటనలో గోదాములో భారీ యెత్తున మంటలు ఎగిసిబడ్డాయి.
ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు పడ్డారు. ఓ సెల్ ఫోన్ దుకాణంలో భారీ ఛోరీకి పాల్పొడ్డారు. సమాచారం మేరకు తిరువూరు పట్టణం మెయిన్ రోడ్డులోని బిగ్ సి షాపును యధావిధిగా రాత్రికి తాళాలు వేశారు. గుడ్డ పలుగులతో షట్టర్ తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దొంగలు దుకాణాన్ని లూటీ చేశారు.
మెల్బోర్న్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్కు కొద్ది గంటల ముందు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు.
ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ప్రతిభ ఉండి చదువుకోవడానికి డబ్బులు లేని మహిళ విధ్యార్ధులకు ఆర్ధిక సహాయం చెయ్యాలని కోటక్ బ్యాంక్ సంస్థ వారు ఒక అడుగుముందుకు వేసి యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను చేయడానికి కోటక్ బ్యాంక్ వారు కన్యా స్కాలర్షిప్ అనే కొత్త ప్రోగ్రామ్ను మనముందుకు తీసుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహరావు అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు.ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్పే విధానం కామెడిగా,అర్దం అయ్యి అవ్వనట్టుగా ఉంటాయి కాబట్టి.ఆయన సెప్టెంబర్ 14, 1958 తాడేపల్లి సమీపంలో ఉన్న బోడపాడు అగ్రహారం ఊరులో జన్మించారు.
బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియగా సెప్టెంబర్ 9న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా అదే రేంజులో జరుగుతున్నాయి. నిజంగా ఈరోజు బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ ఇంకా బాగా జరగాల్సింది కానీ దానికి నాకు చాలా బాధగా ఉందని అలాగే కార్తికేయ ఈవెంట్ చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు.
ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్ జవహర్ లాల్ స్పష్టం చేశారు.