Home / latest national news
పూనేలో ఓ మైనర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి నిండు ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. పూనేకు చెందిన టాప్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కుమారుడు 12వ తరగతి పరీక్ష పాసైన సందర్భంగా తన మిత్రులతో కలిసి పబ్లో పార్టీ చేసుకున్నాడు. పార్టీ ముగిసిన తర్వాత మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు స్టాప్వేర్ ఉద్యోగులను బలిగొన్నాడు.
తూర్పు ఢిల్లీలోని చిల్ర్డన్ హాస్పిటల్లో శనివారం రాత్రి ఆస్పత్రిలో మంటలకు కొత్తగా పుట్టిన ఏడుగురు నవజాత శిశువులు ఆశువులు బాశారు. రెండు నెలల క్రితమే ఈ ఆస్పత్రి లైసెన్సు ముగిసినా.. ఆస్పత్రి మాత్రం యధాతథంగా నడుస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 లోకసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆయన పాటలిపుత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు దండుకోవడానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముజ్రా చేయడానికి కూడా కూటమి సిద్దంగా ఉందని ఎద్దేవా చేశారు.
పూనేలో 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ ఇద్దరి మృతి కారణమైన విషయం తెలిసిందే. కాగా ఈ మైనర్ పూనేలో ప్రముఖ బిల్డర్ కుమారుడు 12వ తరగతి పరీక్షల్లో పాస్ అయిన సందర్బంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు
: లోకసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టేంది బీజేపీనే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అదే కోవలో యోగేంద్ర యాదవ్ కూడా కేంద్రంలో బీజేపీనే అధికారం చేపట్టబోతోందన్నారు.
ఐటి ఉద్యోగాలకు హైదరాబాద్ స్వర్గథామంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఐటి రంగంలో అవకాశాలు తగ్గిపోతుంటే .. హైదరాబాద్ మాత్రం ఐటీ ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తున్నాయని గ్లోబల్ హైరింగ్ ఫ్లాట్ ఫాం ఇండిడ్ తాజా గణాంకాలతో సహా వివరించింది.
న్యూఢిల్లీలోని మినిస్ర్టీ ఆఫ్ హోం ఎఫైర్స్ ఆఫీస్కు బుధవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్వచ్చింది. దాంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ టెండర్స్ను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయని.. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదని పోలీసులు అధికారులు తెలిపారు.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఆయన పిటిషన్ను ఉన్నత న్యాయస్థాన తిరస్కరించింది.
లోక్ సభ పోలింగ్ ఐదవ విడత సోమవారంతో ముగిసింది. ఎన్నికల వ్యూహకర్త.. జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఓ జాతీయ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో మారు కేంద్రంలో భారతీయ జనతాపార్టీలో అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు.