Home / latest national news
Migrant voters : దేశీయ వలస ఓటర్ల కోసం రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం యొక్క నమూనాను అభివృద్ధి చేశామని, జనవరి 16న దీని ప్రదర్శన కోసం రాజకీయ
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటంతో భారీగా తరలివస్తున్నారు.
శనివారం అస్సాం లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) అప్డేట్ ప్రక్రియలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక తెలిపింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మంతా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని దేశాలు కరోనా ఎఫెక్ట్ తో దారుణమైన రోజులను చూడాల్సివచ్చింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారారు. అతను ఒక మహిళతో `జరిపిన సెక్స్ టాక్` రికార్డింగ్ ఆన్లైన్
హర్యానాలో ఇకపై వివాహం కోసం మత మార్పిడి అనుమతించబడదు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, వారికి 3 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.
తన పెద్దమ్మను చంపి, పాలరాతి కట్టర్తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ హైవేకి సమీపంలోని వివిధ ప్రదేశాలలో పడేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారతదేశంలోని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సిటిఐ) కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్కు సూచనలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలేనని సీబీఐ స్పష్టం చేసింది.