Home / latest national news
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.
100 మంది మహిళలపై అత్యాచారం చేసి వాటిని వీడియో క్లిప్లను రూపొందించినందుకు హర్యానాలోని ఫతేహాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టు అమర్పురి లేదా జలేబీ బాబా కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.
kullu water falls: కొద్ది రోజులుగా దేశంలో చలి తీవ్రగా అధికంగా పెరిగింది. చలి తీవ్రతకు దేశ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడం.. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉత్తర భారతదేశ విషయానికి వస్తే అంతే సంగతి.. అక్కడి చలి ఎలా ఉంటుందో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. దేశంలో పెరిగిన విపరీతమైన చలికి అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హిమాచల్ అందాలను […]
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వాగ్వాదం తరువాత చెన్నైలో డీఎంకే నేతలు పోస్టర్ వార్ కు దిగారు
బాంబు బెదిరింపు రావడంతో 236 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో-గోవా చార్టర్డ్ విమానం సోమవారం రాత్రి జామ్నగర్లో ల్యాండ్ అయింది.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని స్పీకర్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంగిపోవడం.. ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానికంగా తీవ్ర భయాందనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ సమస్యపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం తన మంత్రివర్గాన్ని తొమ్మిది మంది మంత్రులతో విస్తరించారు.