Home / latest national news
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
రోజులు మారుతున్నాయి... ప్రజలు మారుతున్నారు... ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఇలాంటి గుండె తరుక్కుపోయే ఘటనలు మాత్రం ఆగడం లేదు. మన తాతలు, తండ్రులు చెప్పిన మతలనే మనం ఇప్పటికీ చెబుతున్నాం.
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సిద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిం చారు.
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో చనిపోయిందనుకున్న మహిళ అంత్యక్రియల వేళ కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ వృద్ధ మహిళ చనిపోయిందని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.
Delhi Anjali Case : ఢిల్లీలో జరిగిన అంజలి యాక్సిడెంట్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న అంజలిని కారుతో గుద్ది 12 కి.మీ. దూరం అలాగే ఈడ్చుకెళ్లిన ఘటన యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రజా సంఘాలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల ఆందోళనతో ఢిల్లీ అట్టుడుకుతోంది. కాగా ఈ కేసులో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలు […]
న్యూ ఇయర్కు ముందు వారంలో ఢిల్లీలో రోజువారీ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.డిసెంబర్ 24 నుండి 31 వరకు వారం రోజుల వేడుకల మధ్య ఢిల్లీలో రూ.218 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన తల్లి హీరాబెన్ మోదీ ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్లోని మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జూన్ 18న వందేళ్లు పూర్తి […]
న్యూ ఢిల్లీకి ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఉన్న ముజఫర్నగర్, భారతదేశంలో రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది.