Home / Kerala
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, వారి మాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే క్షుద్ర పూజలకు చిన్నారులను ఉపయోగిస్తున్న మరో వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
కొచ్చిలోని అతని పొరుగువారికి, షఫీ కిరాణా దుకాణం యజమాని, గతంలో ట్రక్ డ్రైవర్. వారు అతనితో మరియు అతని కుటుంబంతో పెద్దగా సంభాషించనప్పటికీ అతను రేపిస్ట్ మరియు మానవ అక్రమ రవాణాదారుడని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు.
తోన్మాదుల వ్యతిరేకంగా నడుంబిగించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపిఐ) యంగ్ కమ్యూనిస్ట్ ఫ్లాగ్ మార్చ్ నాయుడుపేటకు చేరుకొనింది. విజయవాడలో జరగుతున్న 24వ జాతీయ మహా సభల నేపధ్యంలో కేరళ కొల్లం నుండి ప్లాగ్ మార్చ్ ను సీపిఐ చేపట్టింది
కేరళ నరబలి కేసులో నిందితులైన దంపతులు తమ విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భగవల్ సింగ్, అతని భార్య లైలా బాధితులను హత్య చేసిన తర్వాత వారి మాంసాన్ని తినేసినట్లు పోలీసులకు చెప్పారు.
కేరళపతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్ గ్రామంలో మంత్రవిద్యలో భాగంగా ఇద్దరు మహిళలను అపహరించి, శిరచ్ఛేదం చేసి, పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన కేరళ తిరువనంతపురం అనంత పద్మానాభ స్వామి ఆలయంలో దివ్య మొసలిగా కొలువబడుతున్న బబియా మృతి చెందింది. దీంతో భక్తులు మొసలికి నివాళులర్పిస్తూ దైవ ప్రార్ధనలు చేశారు
కేరళకు చెందిన హర్షినా అనే మహిళ ఐదేళ్లుగా విపరీతమైన కడుపునొప్పితో జీవిస్తోంది.
రూ.1,200 కోట్ల విలువైన హెరాయిన్ నుఇండియన్ నేవీ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందగా మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 18వ రోజుకు చేరింది. ఈ నెల 10న కేరళలో ప్రవేశించిన రాహుల్ పాద యాత్ర నేడు వాయనాడ్ నియోజకవర్గంలో ప్రవేశించింది. కేరళలో రాహుల్ పాదయాత్ర 450 కి.మీమేర సాగనుంది