Home / Kerala
Kochi police: మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు ప్రయాణించే వారిని సైతం రిస్క్ లో పెడుతున్నారు. నిత్యం మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నా.. వారు పట్టించుకోవడం లేదు. ఇక మద్యం సేవించి.. వాహనం నడిపిన 16 మంది బస్సు డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష విధించారు.
కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట జియా పాయల్, జహాద్ తల్లిదండ్రులు అయ్యారు. కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సిజేరియన్ ద్వారా పండంటి బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని జియా పావల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కేరళ కు చెందిన జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమైన అంటువ్యాధి నోరోవైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కేసులు కేరళలో వెలుగుచూసాయి.
Kerala Elephent: కేరళలోని సంతన్ పర గ్రామంలో రాత్రికి రాత్రే రేషన్ బియ్యం బస్తాలు మాయమవుతున్నాయి. వీటిని ఎవరో దొంగలు ఎత్తుకెళ్తున్నారు అనుకుంటే పొరపాటే. ఈ రేషన్ బియ్యం బస్తాలను ఓ ఏనుగు ఏంచక్కా.. రాత్రే ఆరగించేస్తుంది. ఇడుక్కి జిల్లాలోని సంతన్ పర గ్రామంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే.. రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలను మాయం చేస్తుంది. వరుసగా రేషన్ షాపులపై దాడి చేస్తూ.. బియ్యాన్ని ఆరగించేస్తోంది. దీంతో అక్కడి స్థానికులకు రేషన్ […]
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
Kerala Child Rights: కేరళ బాలల హక్కుల కమిషన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఇక నుంచి సార్, మేడమ్ అని పిలవవద్దని సూచించింది. ఈ పదాలను ఇకనుంచి ఉపయోగించవద్దని తెలిపింది. వీటికి బదులు సార్, మేడమ్ ను కేవలం టీచర్ అని మాత్రమే సంబోంధించాలని పేర్కొంది. కారణం ఇదే మనకు ఊహ తెలిసినప్పటినుంచి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను టీచర్ లేదా సార్ అని పిలిచేవాళ్లం. ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా సార్ మేడమ్ అని పిలుచుకుంటాం. అయితే […]
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నామంటూ రూ.100 కోట్ల మేరకు వందలాది మందిని మోసం చేసిన జంటను కొచ్చిలోని త్రిక్కకర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో దాదాపు 1800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
శబరిమల 'అరవణ' ప్రసాదం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాద విక్రయాలను నిలిపివేయాలని కేరళ హై కోర్టు ఆదేశించింది. ఈ ప్రసాద తయారీ విక్రయాలను నిలిపివేయడానికి ప్రధాన కారణాన్ని కోర్టు వెల్లడించింది.