Home / Kerala
Corona Virus : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల్లో 117 మందికి పాజిటివ్గా తేలింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,154 చేరాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం. కేరళలో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గుజరాత్లో 1,281 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615, కర్ణాటకలో 467, యూపీలో 231, ఉత్తరప్రదేశ్లో 227 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో మూడు మరణాలు […]
Childwood revenge after 50 Years: పాము పగ పడితే ఎన్నాళ్లైనా..ఎలాగైనా దాన్ని సాధిస్తుంది. మరి మనిషి పగ,ప్రతీకారం కూడా పాము కంటే కొన్ని సార్లు తక్కువేం కాదు. ఈ విషయాన్నే ఓ వ్యక్తి నిజం చేసి చూపించాడు. ఎప్పుడో చిన్నప్పుడు అదీ ఫోర్త్ క్లాస్ లో తోటి విద్యార్థి లాగి చెంప మీద కొట్టింది గుర్తుకు పెటుకున్నాడో వ్యక్తి. అంతే 50 ఏళ్ల తరువాత ఆ ప్రతీకారాన్ని సాధించాడు. తన చేతికి చిక్కిన ఫోర్త్ క్లాస్ […]
Pakistan cricketer Afridi at Kerala Event : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పట్ల భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. భారత్లోనే కాదు.. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా పాక్ను బహిష్కరించారు. పాకిస్థాన్కు సాయం చేసిందన్న కారణంతో టర్కీని కూడా బ్యాన్ చేశారు. అలాంటిది పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కేరళకు చెందిన కొందరు ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సైన్యంపై అఫ్రిది నోరు పారేసుకున్నారు. సిగ్గులేకుండా కేరళ వంటకాలను రుచి […]
Covid- 19 Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ చాటుగా తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1000 దాటి పోయింది. దీంతో కరోనాపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వంద దాటింది. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని హోం […]
Chemical Container Ship Sink Near Kochi Port: కొచ్చి తీరంలో ఆందోళన నెలకొంది. లైబీరియాకు చెందిన ఓ భారీ షిప్ శనివారం కేరళలోని కొచ్చి తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నౌక మెల్లగా మునిగిపోతూ.. ఇవాళ పూర్తిగా నీటిలోకి వెళ్లిపోయిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ప్రకటించారు. అయితే మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు, పదార్థాలు ఉన్నాయి. దీంతో అధికారులు కొచ్చి తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మునిగిపోయిన […]
Monsoon Waves Enters into Kerala: దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకాయి. ప్రతి ఏటా జూన్ 1 తర్వాత వచ్చే రుతుపవనాలు ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణశాఖ తెలిపింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ఇంత త్వరగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు రెడీ […]
Covid -19 Cases increasing in Kerala and Maharashtra: కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రెండేళ్లుగా దీని ప్రభావం తగ్గినా.. తాజాగా మళ్లీ తన పంజా విసురోసుంది. ముఖ్యంగా కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు యాక్టివ్ కేసులు పెరుగడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక్క మే నెలలోనే ఇప్పటివరకు 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. […]
Sunny Joseph as Kerala Pradesh Congress Committee President: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్ను నియమించారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కేరళ అధ్యక్షుడు కె.సుదర్శన్ జోసెఫ్కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్యేలు పీసీ విష్ణునాథ్, ఏపీ అనిల్ కుమార్, ఎంపీ షరీఫ్ పరంబిల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు […]
IMD says Rainy Season starts form May 27th: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండలకు తాళలేక చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. దేశంలో […]
Wayanad landslide : గతేడాది కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లిన ఘటన పెను విషాదం నింపింది. బాధిత కుటుంబాల పునరావాసం కోసం మోడల్ టౌన్షిప్ను నిర్మించారు. ఇవాళ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వయనాడ్లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో బాధితుల పునరావాసం కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు ఆర్థిక సాయం అందలేదని […]