Home / Kerala
5 Medical Student Arrested for Brutal Ragging in Kerala Medical Collage: క్రిమినల్ ర్యాగింగ్ కేసులో ఐదుగురు వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా జూనియర్లను క్రిమినల్ ర్యాగింగ్ పాల్పడిన ఘటన కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. జూనియర్ల ఫిర్యాదుతో ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు సీనియర్ల మెడికల్ విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసులో సెకండ్ […]
Deputy CM Pawan Kalyan’s Kerala and Tamil Nadu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. కాగా, జ్వరం నుంచి కోలుకున్న అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా కేరళ బయలుదేరారు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత కేరళలోని […]
Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అలలు ఎగిసిపడనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అలలే దాదాపు 1 మీటర్ వరకు ఎగిసిపడతాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసిాయన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది. రెండు రాష్ట్రాలకు సముద్ర ఉప్పెన […]
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పార్కింగ్ స్థలం సమస్యను పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం మొబైల్ పార్కింగ్ అప్లికేషన్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కొచ్చి మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (KMTA) నేతృత్వంలోమొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ స్థలాలను ముందుగానే రిజర్వ్ చేసుకోవడానికి మరియు చెల్లించడానికి వినియోగదారులను అనుమతించాలని భావిస్తోంది.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకరోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా! ఇండియాకు చెందిన ఓ వ్యాపారి తన లగ్జరీ కారు రేంజి రోవర్ను కేరళ నుంచి దుబాయికి తీసుకువెళ్లి ప్రపంచంలోనే అత్యంతఎత్తైన ఆకాశహర్మ్యం బుర్జ్ ఖలీఫా ముందు పార్క్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
:కేరళలో అలప్పుజ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఇండియా కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న పోటీ వట్టి బూటమని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఒక స్టేజీపైకి వచ్చి చేయి చేయి కలుపుతారు.
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ను హత్య చేసిన కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన 15 మంది వ్యక్తులకు మరణశిక్ష విధిస్తూ కేరళ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్లో రంజిత్ హత్యకు గురయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.
కేరళలో కొత్త కోవిడ్ సబ్వేరియంట్ JN.1 కేసు నమోదైంది. 79 ఏళ్ల మహిళ కు నవంబర్ 18న జరిగిన RT-PCR పరీక్షలో పాజిటివ్గా తేలడంతో డిసెంబర్ 8న ఈ కేసు నమోదైంది. ఆమె ఇన్ఫ్లుఎంజా లాంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు కనపడినా తరువాత తేరుకుంది.