Home / Kerala
భారత్ జోడో యాత్రలో విభన్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ ను నింపుతున్నాయి. కేరళలో సాగుతున్న జోడోయాత్రలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగ, దాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర టీం అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్డిన భారత్ జోడో యాత్రకు నేడు విరామం ఇచ్చారు
కేరళ ప్రభుత్వం సోమవారం నాడు, కపికో కేరళ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిద్వారా అలప్పుజలో రూ. 200 కోట్ల విలువైన సెవెన్ స్టార్ రిసార్ట్ కూల్చివేతకు రంగం సిద్దమయింది.
భారత్ జోడో యాత్రతో భాజపాకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు మోదీపై విమర్శలు గుప్పించారు
ఓనం పండుగకు ముందు వారంలో కేరళీయులు రూ. 624 కోట్ల విలువైన ఆల్కహాల్ను తాగేసారు. దీనితో రాష్ట్రంలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2021లో రూ.529 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
నెలసరి నొప్పులు అమ్మాయిలకేనా... అబ్బాయిలకు వస్తే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించండి. సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే కేరళలోని ఓ బృందం ప్రయోగం నిర్వహించింది. మరి దాని ఫలితాలేంటి మగవాళ్లు ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.
కేరళకు చెందిన 25 ఏళ్ల ఇహ్నా షాజహాన్ కేవలం ఒక్కరోజులో 81 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ఒక రోజులో అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ సర్టిఫికేట్లను సాధించినందుకు అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేరళలోని ఆదిశంకరాచార్యుల జన్మస్థలాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఎర్నాకులం జిల్లాలోని కాలడి గ్రామంలోని ఆది శంకర జన్మ భూమిని సందర్శించిన చిత్రాలను ప్రధాని అర్థరాత్రి ట్వి ట్టర్ లో పంచుకున్నారు.
విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లాటిన్ క్యాథలిక్ చర్చి ప్రతినిధులతో పాటు పలువురు స్థానిక మత్స్యకారులు సోమవారం కేరళలోని తిరువనంతపురంలో నిరసన చేపట్టారు.
క్షీరశ్రీ పోర్టల్ను కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రోత్సాహకాల పంపిణీకి క్షీరశ్రీ పోర్టల్ను ఏర్పాటు చేసింది. కేరళలోని పాల ఉత్పత్తిదారులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఈ ప్లాట్ఫారమ్ ప్రారంభించబడింది