Home / Kerala
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం మేరకు పీఎఫ్ఐకి చెందిన మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.
భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు
లాటరీ టిక్కెట్టు కొనడం అతనికి ఓ సరదా. ఏకంగా 22 సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు. చివరకు ఆ లాటరీ టిక్కెట్టు అతన్ని కోట్లకు అధిపతిని చేసిన ఘటన కేరళలో చోటుచేసుకొనింది
భారత్ జోడో యాత్రలో విభన్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ ను నింపుతున్నాయి. కేరళలో సాగుతున్న జోడోయాత్రలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగ, దాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర టీం అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్డిన భారత్ జోడో యాత్రకు నేడు విరామం ఇచ్చారు
కేరళ ప్రభుత్వం సోమవారం నాడు, కపికో కేరళ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిద్వారా అలప్పుజలో రూ. 200 కోట్ల విలువైన సెవెన్ స్టార్ రిసార్ట్ కూల్చివేతకు రంగం సిద్దమయింది.
భారత్ జోడో యాత్రతో భాజపాకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు మోదీపై విమర్శలు గుప్పించారు
ఓనం పండుగకు ముందు వారంలో కేరళీయులు రూ. 624 కోట్ల విలువైన ఆల్కహాల్ను తాగేసారు. దీనితో రాష్ట్రంలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2021లో రూ.529 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
నెలసరి నొప్పులు అమ్మాయిలకేనా... అబ్బాయిలకు వస్తే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించండి. సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే కేరళలోని ఓ బృందం ప్రయోగం నిర్వహించింది. మరి దాని ఫలితాలేంటి మగవాళ్లు ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.